English | Telugu

రామ్ గోపాల వర్మ "దొంగల ముఠా" రిలీజ్‍ డేట్ మార్చ్ 18

రామ్ గోపాల్ వర్మ "దొంగల ముఠా" రిలీజ్‍ డేట్ మార్చ్ 18 వ తేదీ అని తెలిసింది. ఈ "దొంగల ముఠా" చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ కేవలం అయిదు రోజుల్లోనే షూట్ చేయటం విశేషం. అంతే కాదు ఈ "దొంగల ముఠా" చిత్రానికి పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఒక్క పైసా కూడా పారితోషికం ఇవ్వకుండా రామ్ గోపాల వర్మ ఈ చిత్రాన్ని తీయటం సినీ పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ "దొంగల ముఠా" చిత్రంలో పనిచేసింది మామూలు కొత్త నటీనటులు కాదు. రవితేజ వంటి మాస్ హీరో, ఛార్మి, ప్రకాష్ రాజు, బ్రహ్మానందం, మంచు లక్ష్మీ ప్రసన్న వంటి హేమాహేమీలు ఈ "దొంగల ముఠా" చిత్రంలో నటించారు.

రామ్ గోపాల వర్మ "దొంగల ముఠా" రిలీజ్‍ డేట్ మార్చ్ 18 వ తేదీన అని తెలియగానే ప్రేక్షకుల్లో ఈ "దొంగల ముఠా" చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా, రామ్ గోపాల వర్మ "దొంగల ముఠా" చిత్రాన్ని ఎలా కేవలం అయిదు రోజుల్లో తీశాడా అన్నది తెలుసుకోవటానికి, ఈ చిత్రం ఎంత బాగా తీసుంటాడోనన్న ఉత్కంఠ అందరికీ కలగటంలో ఆశ్చర్యం లేదు. రామ్ గోపాల వర్మ "దొంగల ముఠా" రిలీజ్‍ డేట్ మార్చ్ 18 వ తేదీ కాబట్టి ఆ రోజు ఈ "దొంగల ముఠా" చిత్రాన్ని చూసి ఆనందించండి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.