English | Telugu
భావనపాడు తీరంలో భారీ నౌక
Updated : Feb 22, 2023
అందు కోసం ఈ డిజైర్ నౌక గత నెల రోజులుగా పనిచేస్తోంది. ఆ నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరమ్మతుల కోసం నౌకను తీరానికి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు.
భారీ నౌకను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలు ప్రజలు భావనపాడు తీరానికి చేరుకున్నారు. ఈ నౌక వల్ల ఎటువంటి ప్రమాదం లేదనీ, అయితే దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవనీ, ఇది భారత ప్రభుత్వాని చెందిన నౌకేననీ మెరైన్ సీఐ తెలిపారు. మరమ్మతులు పూర్తి కాగానే తీరం నుంచి వెళ్లిపోతుందని వివరించారు.