Read more!

Mandhata

 

రావణుని జయించిన మాంధాత

Mandhata

 

యవనాశ్వుని కుమారుడు మాంధాత. భ్రుగు మహర్షి దాచి ఉంచిన మంత్ర జలం సేవించినందువల్ల యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు. 12 వ ఏటనే రాజ్యాభిషిక్తుడైన మాంధాత ఎంతో బలవంతుడని తెలుసుకున్న రావణుడు అతనితో యుద్ధం చేయడానికి వచ్చి, ఆ యుద్ధంలో ఓడిపోతాడు. బ్రహ్మ, ఇంద్రుడు వచ్చి మంధాతకు, రావణునికీ సంధి చేయడంతో రావణుడు తిరిగి లంకకు చేరుకుంటాడు. ఇతనికి ముచికుందుడు మొదలైన అనేకమంది కుమారులున్నారు.