డైరెక్టర్ పూరిపై డిస్ట్రిబ్యూటర్ల దాడి..!
ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. సి.కళ్యాణ్ నిర్మాతగా వరుణ్ తేజ్ హీరోగా పూరి డైరెక్షన్లో లోఫర్ సినిమా వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి నైజాం, సీడెడ్, ఆంధ్రా హక్కులను అభిషేక్, సుధీర్, మత్యాల రాందాస్ డిస్ట్రిబ్యూటర్లుగా కొనుగోలు చేశారు.