జెమినీ టీవీలో త్వరలో 'గీతాంజలి' కొత్త సీరియల్ ప్రారంభం!
ఫేమస్ టీవీ యాక్టర్, వదినమ్మ సీరియల్ ఫేమ్ సుజిత ధనుష్ సరికొత్త సీరియల్ తో త్వరలో బుల్లితెర మీద కనిపించబోతోంది. 'గీతాంజలి' అనే టైటిల్తో రూపొందిన ఈ కొత్త సీరియల్ లో రవికిరణ్, నరసింహరాజు, లహరి తదితరుల తారాగణం ఇందులో కనిపించింది.