English | Telugu
వరుసగా రెండోరోజు కూడా హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. కుండపోత వర్షానికి హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ కాలువల్లా, కాలనీలు చెరువుల్లా..
దేశ వ్యాప్తంగా ఇ-సిగరెట్ లను కేంద్రం నిషేధించింది. స్కూలుకు వెళ్ళే పిల్లలు నుంచి కాలేజికి వెళ్లే యువకుల వరకూ అందరూ ఇ-సిగరెట్లను వాడటంతో కేంద్రం దీనిపై నిషేదాన్ని విధించింది. ఎవరైనా అమ్మితే..
కడప జిల్లా అసలే కరువు ప్రాంతం, వర్షాలు కురిస్తే అక్కడ ఒక భయం మాత్రం ముందుగా మొదలవుతుంది. అమాంతంగా ఉన్నట్టుండి భూమి లోపలకి కుంగిపోతూ ఉంటుంది...
ఈ రోజు న్యూఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు సంభవించినట్లు నివేదికలు తెలిపాయి. అయితే ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం....
డబ్బు పడేస్తే కొండ మీది కోతైనా దిగి వస్తుందంటారు మన పెద్దలు. అది నిజమో కాదో తెలియదు కానీ ప్రస్తుతం ఆ జైలులో మాత్రం పైసలు ఉండాలే కానీ దొరకని ఫెసిలిటీ లేదని..
గోదావరిలో మునిగిన బోటు బయటకి తీసేదెలా అని అందరూ ఆందోళన చెందుతున్నారు. కచ్చులూరు ఒడ్డున కూర్చొని బోటు చుట్టూ అంచనాలు వేస్తున్న అధికారులు మాత్రం సాంకేతిక పరిజ్ఞానం...
ఉల్లి ధరలు భారతీయుల్ని బెంబేలెత్తిస్తున్నాయి, తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. ఉల్లి పంట దిగుబడులు తగ్గడానికి తోడు కృత్రిమ కొరతతో రేటు అమాంతం...
హైదరాబాద్ కొత్తపేట పండ్ల మార్కెట్ లో ఉద్రిక్తత నెలకొంది. బొప్పాయి అమ్మకాల విషయంలో రైతులకు, దళారులకు మధ్య గొడవ జరిగింది. బొప్పాయి పండ్లను దళారులకు ఇవ్వకుండా ...
గుంటూరు సభ సమయంలో సెక్యూరిటీ కావాలని ఏపి డీజిపిని పవన్ కళ్యాణ్ కోరిన విషయం తెలిసిందే. ఆయన అభ్యర్థనని గౌరవించిన ఏపీ ప్రభుత్వం 2+2 భద్రతను ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి గవర్నర్ గా కొనసాగుతున్న నరసింహన్ కి ఉద్వాసన పలికే అవకాశం ఉందని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఏపీ లో రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో
ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 29 ఏళ్ల పోలీసు హెడ్ కానిస్టేబుల్ మోదుకూరి తులసి చైతన్య నాన్ స్టాఫ్ గా ఎనిమిదిన్నర గంటల పాటు ఈది తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటాడు.
తెలుగు దేశం పార్టీ కి మొదటి నుండి స్నేహ హస్తం ఇస్తూ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ మధ్య ఆ పార్టీ పై పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసాడు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాసంలో జరిగిన భేటీకి అపోజిషన్ పార్టీ లీడర్ వై యస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరవడం చర్చనీయాంశం అయింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్కు గుండెపోటు రావడంతో చెన్నై లోని గ్లోబల్ హెల్త్ ఆసుపత్రిలో చేరారు.
గుర్తుతెలియని ఉగ్రవాది ఇరాన్ పార్లమెంట్ పై చేసిన దాడిలో ఒక భద్రతాధికారి మృతి చెందగా, పలువురు గాయ పడ్డారు.