ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
ఇటీవలికాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీస్కి సంబంధించిన ఫోటోలతో రకరకాల వీడియోలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో కొన్ని పాజిటివ్గా ఉంటే, మరికొన్ని వారి ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ఉంటున్నాయి. వాటి వల్ల వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. తమ అనుమతి లేకుండా ఇలా ఫోటోలు వాడటం అనేది కరెక్ట్ కాదని, దాన్ని నివారించాలంటూ సెలబ్రిటీలు కోరుతున్నారు.