యాంటిబయిటిక్స్ వినియోగం.. 3వ స్థానంలో తెలంగాణా
posted on Oct 29, 2022 @ 11:52AM
యాంటి బయిటిక్స్ వినియోగంలో జాతీయస్థాయిలో తెలంగాణా మూడవ స్థానం లో నిలిచింది. అంతర్జా తీయ పరిశోదన సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం యాంటి బయిటిక్స్ వినియోగం వల్ల యాంటి బయాల్ను తట్టుకుంటుంది. దీనివల్ల సూపర్బగ్స్ గా మారే అవకాశం ఉంది. అది ఏ యాంటి బయిటిక్స్ కు స్పం దిం చదని నిపుణులు హెచ్చరిం చారు.
ఈ విషయాన్ని మైక్రో బయల్ రెసిస్టన్స్ జర్నల్లో ప్రచురించింది. దేశంలోనే అత్యధిక యాంటి బయి టిక్స్ వినియోగించిన రాష్ట్రాలలో తెలంగాణా మూడవ స్థానానికి చేరింది. యాంటి బయిటిక్స్ వినియోగిస్తే సూపర్ బగ్స్ తో ప్రమాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మూడవతరం నాటి యాంటి బాయిటిక్స్ అధికమొత్తం లో వినియోగించినట్లు కనుగొన్నారు. యాంటి బయిటిక్స్ వినియోగం వల్ల మొదటి, రెండవ తరం నాటి మందులు వినియోగించినట్లు తేల్చారు. డాక్టర్లు సాధారణ ఇంన్ఫెక్షన్లకు సైతం చాలా శక్తి వంతవంతమైన యాంటి బాయిటిక్స్ ను రోగులకు ప్రిస్ క్రైబ్ చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు.
ఆధునిక మందులను విచ్చల విడిగా వినియోగించిన విషయాన్ని బృందం గమనించింది. అధికంగా యాంటి బయి టిక్స్ వాడడంవల్ల సూపర్బగ్ గా మారి ఇకసాధారణదారణ మందులు సైతం స్పందిం చడం అసాధ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జాతీయ స్థాయిలో యాంటి బయిటిక్స్ వినియోగించిన మాట వాస్తవం. వివిదరాష్ట్రాలలో యాంటి బయి టిక్స మోతాదులు వేరు వేరుగా ఉన్నాయని కొన్నిచోట్ల ఎక్కువ మరికొన్ని చోట్ల తక్కువగా విని యోగిం చినట్లు బృందం గుర్తించింది.
బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందినా బృందం నిర్వహించిన పరిశోధకుల బృందంలో యుఎస్ ఏ ,పబ్లిక్ హెల్త్ ఫౌండే షన్ ఇండియా ఢిల్లికి చెందిన షఫీ ఫుజలుద్దిన్ కోయా.సెంథిల్ గణేష్,శక్తివేల్ సెల్వ రాజ్, వెరోనిక్ జేవిర్స్, సాంద్రో గాలియా,పీటర్ సి రాకర్స్ ఉన్నారు.
యాంటి బయిటిక్స్ అత్యధిక కంగా వినియోగించిన రాష్ట్రాలలో డిల్లి మొదటి స్థానం ఉందని.ప్రతిరోజూ ప్రజలు 1౦౦౦ డోసులు వినియోగించారని. 2౩.5 పంజాబ్,రెండవ స్థానం 22.9 తో తెలంగాణా మూడవ స్థానం. 7.2 తో మధ్యప్రదేశ్ నాల్గవ స్థానం.బీహార్ 8.1 రాజ స్థాన్ 8.౩ జార్ఖండ్ 8.5 ఒడిస్స 8.9 పరిశోదన లో తెలం గాణా అత్యధికంగా వినియోగించిన పరిశోదనా బృందం వెల్లడించింది.
2౦11 నుండి 2౦19 లో జాతీయ స్థాయిలో ౩.6 % వినియోగించారని ప్రపంచ స్థాయితో గ్లోబల్ రేట్లకన్నా భారత్ ప్రైవేట్ యాంటి బాయిటిక్స్ వినియోగంలో వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ. క్రమంగా యాంటి బాయిటిక్స్ వినియోగం తగ్గుముఖం పట్టడం గమనించమని బృందం అభిప్రాయ పడింది. భారత్ లో వినియోగించే ప్రిస్ కిప్షణ్ నాణ్యత తక్కువే నని కొన్ని సందర్భాలలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందొ లేదో తెల్సుకోకుండా యాంటి బాయిటిక్స్ వాడినట్లు సమాచారం. పరిశోధనలో 9౦౦౦ స్టాకిస్టు లు,దేశవ్యాప్తంగా 60 శాతం స్తాకిస్టులు,5౦౦౦ ఫర్మాకంపెనీలు, 18 వేలు పంపిణీ దారులు 5 లక్షల రీటై లర్స్ పరిశోదనలో పాల్గొన్నట్లు బృందం వెల్లడించింది.