శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
మనసు అశాంతిగా ఉందా?
చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయా?
అమ్మవారి చల్లని చూపు మీపై ఉండాలని కోరుకుంటున్నారా?
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శాక్త సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన స్తోత్రంగా భావించబడుతుంది. అమ్మవారు పరాశక్తి స్వరూపిణిగా, శ్రీచక్ర నివాసినిగా, సకల లోకాలకు ఆధారభూతురాలిగా ఈ స్తోత్రంలో వర్ణించబడింది. సహస్రనామం అంటే వెయ్యి నామాలు — ఈ వెయ్యి నామాల ద్వారా అమ్మవారి అనంత గుణాలు, శక్తులు, కరుణా స్వరూపం మనకు అవగతమవుతాయి.
పారాయణం చేయుట వల్ల కలిగే ఫలితాలు:
- మనశ్శాంతి, ఆత్మస్థైర్యం పెరుగుతాయి
- గ్రహదోషాలు, నెగటివ్ శక్తుల ప్రభావం తగ్గుతుంది
- భక్తిలో స్థిరత్వం, ధ్యాన శక్తి అభివృద్ధి చెందుతుంది
- కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం వృద్ధి చెందుతాయి
- ముఖ్యంగా అమ్మవారి కృప అనుగ్రహంగా లభిస్తుంది
నిత్యం లక్షలాది మంది భక్తులు వీక్షిస్తున్న మన 'భక్తి వన్' యూట్యూబ్ ఛానల్ లోని 'లలితా సహస్రనామ స్తోత్రం'... కేవలం ఒక స్తోత్రం మాత్రమే కాదు, అది ఒక దివ్య శక్తి! ప్రతిరోజూ ఈ నామ స్మరణ వినడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగి, ప్రశాంతత చేకూరుతుంది. అందుకే లక్షల మంది భక్తులు దీనిని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నారు. మీరు కూడా వినండి అద్భుత ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి ఇప్పుడే ఈ వీడియో లింక్ ని క్లిక్ చేసి వినండి.