నయని - విశాల్ వెలికి తీసిన పెట్టెలో ఏముంది?
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ ఆత్యంతం ఆసక్తికర ములపులతో సాగుతూ మహిళా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ తో అషికా గోపాల్, చందూ గౌడ జంటగా నటించారు. ఇతర పాత్రల్లో పవిత్ర జయరామ్, నిహారిక హర్షు, విష్ణు ప్రియ, శ్రీసత్య, భావనా రెడ్డి, సురేష్ చంద్ర, అనిల్ చౌదరి, ద్వారకేష్ నాయుడు తదితరులు నటించారు. సోమవారం ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరగనుందన్నది ఇప్పడు చూద్దాం.