‘దండకారణ్యం’లో గళం విప్పిన గద్ధర్
స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్.నారాయణమూర్తి దర్శక నిర్మాతగా రూపొందిస్తోన్న చిత్రం ‘దండకారణ్యం’. ఆర్.నారాయణమూర్తి, త్రినాథ్, ప్రసాద్రెడ్డి, విక్రమ్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను.....