English | Telugu
రభస చిత్రానికి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు ఫిలింనగర్లో తెగ ప్రచారంలో వుంది. విషయం అనటం కన్నా విశేషం అనడం సరైందేమో.
‘గోవిందుడు అందరి వాడెలే’ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ చాలా సంతోషంగా ఉన్నాడట. అందుకు కారణం
మెగాహీరో రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరి వాడెలే’ చిత్రం గురించి ఇప్పుడు లేటెస్టుగా ఇంకో విషయం ఫిలింనగర్లో షికార్లు చేస్తోంది.
పాపం తమన్నా... తెలుగులో సినిమాలు చేసినన్నీ రోజులు ప్రశాంతంగా వుంది. రెండు సినిమాలు హిందీలో చేసే సరికి తమన్నా చుట్టు నానా తలనొప్పులు వచ్చి చేరుతున్నాయి.
దమ్ము చిత్రం తర్వాత ఈ అమ్మడు తెలుగులో అసలు కనిపించడమే లేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ఫిలిం నగర్ లో కార్తీక పేరు వినిపిస్తోంది.
రాశి, కళ్యాణి, ఇంద్రజ... నిన్నటి తరం ఈ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది..
అల్లు అర్జున్ ఈ మధ్యే ఒక కొడుకుకి తండ్రయ్యాడు. ఆ బాబు ఫోటో ఇదే నంటూ వెబ్ మీడియాలో ఒక పిక్ సర్క్యులేట్ అవుతోంది.
తెల్లని గౌనులో, నవ్వులు చిందిస్తున్న వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ముచ్చట గొలుపుతున్నారో చెప్పండి...
మూడుఏళ్లలో పవన్ సినిమా కెరీర్కి స్వస్తి పలుకుతాడా.. టాలీవుడ్ వర్గాలలో ఇదే టాకు మొదలైంది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మరో వార్త కూడా ఊపందుకుంది.
తెలుగు చిత్రరంగంలో ప్రతిష్టాత్మకంగా అందచేసే నందీ పురస్కారాలు ఇక మీదట అందజేస్తారా, లేదా అనే విషయం పై ఎటువంటి స్పష్టత లేదు.
కామెడీ సినిమాలు తీస్తు అందరినీ కడుపుబ్బ నవ్విస్తు ఉండటమే తప్ప ఎప్పుడూ ఏ అల్లరి పని చేస్తూ అల్లరి నరేష్ న్యూస్ లోకి రాలేదు
పదేళ్ల తర్వాత టిడిపీ అధికారంలోకి వస్తోంది. జూన్ 8, ఈ ఆదివారం బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
టీజర్ విడుదలైనప్పటి నుంచి సినీ వార్తల్లో ప్రధానంగా నిలుస్తోంది ‘ఆగడు’.ఆ సెన్సేషన్ ఇంకా ఆగక ముందే ‘ఆగడు’సినిమా కథ లీక్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదంతా అలా వుంటే, పెళ్లి తేదీ దగ్గర పడటంతో, వెడ్డింగ్ కార్డులు పంచే పనిలో వుంది అమలా పాల్.
ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తు, హీరోలకి, దర్శకులకి, నిర్మాతలను టెన్షన్ పెడుతుంది సమంత.