మరోసారి నెటిజన్ల ట్రోల్స్ లో చిక్కుకున్న యాంకర్ వర్షిణి!
ఇండియాలో ఐపీఎల్ కి ఉండే క్రేజే వేరు. చిన్న తారల నుండి బడా హీరోల వరకు ఈ మ్యాచ్ లు చూడటానికి టైమ్ కేటాయిస్తారు. హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతుందంటే తెలుగు సినిమా హీరో, హీరోయిన్ లు , కామెడీయన్లు, సీరియల్ నటీనటులు, యాంకర్లు ఇలా అందరు తప్పకుండా టికెట్లు బుక్ చేసుకొని వెళ్తారు. ఇప్పుడు యాంకర్ వర్షిణి మ్యాచ్ చూడటానికి ఉప్పల్ వెళ్ళింది. అది కాస్తా వైరల్ గా మారింది.