Publish Date:Aug 30, 2012
లండన్ లో ఓ మహిళ తన కోరిక తీర్చాలేదని కోపం వచ్చి ట్యాక్సీ డ్రైవర్ ని పన్నెండు చోట్ల పొడిచింది. దీంతో లుమినిటా పెరిజోక్ (30) అనే ఆ మహిళపై రొమేనియన్ టాక్సీ డ్రైవర్ నికోల్ స్టాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెరిజోక్ ట్యాక్సీ దిగిన తర్వాత లాగేజ్ ఎక్కువగా ఉందని డ్రైవర్ నికోల్ ను అపార్ట్మెంట్ వరకు తీసుకురమ్మని కోరింది. అతను లాగేజ్ తీసుకొని లోపలి వెళ్ళిన తరువాత శృంగారానికి రమ్మంటే తాను నిరాకరించగా కత్తి చూపించి బట్టలు విప్పమని చెప్పింది. ఎలాగోలా బెడ్రూంలోకి దూరిన అతను పోలీసులకు ఫోన్ చేసి వారి సాయంతో బయటపడినట్లు చెప్పాడు. అతడిని ఆస్పత్రికి తెసుకొని వెళ్లగా పన్నెండు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కానీ కత్తి చూపించి బెదిరిస్తే మిస్ రొమేనియా వచ్చినా శృంగారం చేయడం అసాధ్యమని స్టాన్ అంటున్నాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/కోరిక-తీర్చలేదని-అబ్బాయిని-పొడిచిన-అమ్మాయి--24-16996.html
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్పర్సన్గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల తనిఖీలు చేపట్టాయి.
బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది.