Publish Date:Aug 31, 2012
కృష్ణాజిల్లాలో టెన్త్ విద్యార్థిని పల్లవి మృతికేసులో కీలక విషయాలు బైటపడ్డాయి. జూలై 13న అనుమానాస్పదరీతిలో చనిపోయిన పల్లవిపై ప్రాణాలు పోవడానికి కొద్ది సేపుముందే అత్యాచారం జరిగిందని ఫోరెన్సిక్ నివేదికలో బైటపడింది. స్కూల్ భవనం టెర్రస్ మీద చనిపోయి పడున్న పల్లవిని పాఠశాల యాజమాన్యమే హత్యచేసుంటారని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. ఫోరెన్సిక్ నివేదికలో కొత్త విషయం బైటపడడంతో బాధిత కుటుంబం బాధతో రగిలిపోతోంది. నిందితుల్ని పట్టుకుని తీవ్రంగా శిక్షించేవరకూ తమ ఆవేదన చల్లారదని పల్లవి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్న తమ బిడ్డను తలచుకుని కుమిలికుమిలి ఏడుస్తున్నారు. అత్యాచారం జరిగాక అవమానం భరించలేక పల్లవి ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలోకూడా దర్యాప్తు జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pallavi-24-17003.html
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్పర్సన్గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల తనిఖీలు చేపట్టాయి.
బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది.