-
Tithi - Apr, 17 2026
17.04.2026 శుక్రవారం స్వస్తి శ్రీ పరాభవ నామ తిథి : అమావాస్య:సా:05:31వరకు నక్షత్రం : రేవతి:మ:12:05వరకు వర్జ్యం : లేదు దుర్ముహూర్తం : ఉ: 08.15-09.05వరకు రాహుకాలం : ఉ10.30-12.00 వరకు -
Apr, 2026 Important Days
1. ఒంటిమిట్ట శ్రీరాముల వారి కళ్యాణం
3. గుడ్ ఫ్రైడే
5. సంకటహరచతుర్థి,
బాబూ జగజ్జీవనరామ్ జయంతి,
ఈస్టర్
2. అక్షయ తృతీయ
22. శంకరజయంతి
Latest Articles
"కలౌ వేంకట నాయకః" – ఈ కలియుగంలో నామస్మరణకు మించిన శక్తి మరొకటి లేదు. మనసులోని ఆందోళనలు తొలగి, ప్రశాంతత సిద్ధించాలన్నా.. ఆ వేంకటేశ్వరుని కృపాకటాక్షాలు మనపై ఉండాలన్నా 'గోవింద' నామం ఒక్కటే శరణ్యం..
Moreహిందూ మతంలో అక్షయ తృతీయను అత్యంత పవిత్రమైన , పుణ్యమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున చేసే పనుల వల్ల కలిగే పుణ్యం సాధారణ రోజుల కంటే ఎక్కువ లభిస్తుందని చెబుతారు. అంతేకాకుండా, లక్ష్మీదేవి ఆశీర్వాదాలు కూడా అక్షయ తృతీయ రోజు లభిస్తాయని చెబుతారు.. శాస్త్రాల ప్రకారం అక్షయ తృతీయ నాడు చేసే ఏ పుణ్యకార్యానికైనా ఫలాలు..
MoreVideos
-
Enduku - Emiti
భారతీయ సంస్కృతిలో పెద్దల పాదాలను తాకడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాకుండా.. అది పెద్దల పట్ల భక్తిని, గౌరవాన్ని వ్యక్తం చేసే మార్గం కూడా అవుతుంది. పెద్దల కాళ్లకు నమస్కరించడం అనేది చిన్న వయసు వారిలో విలువలను, ఆధ్యాత్మిక చైతాన్యాన్ని కూడా జాగృతం చేస్తుంది...
Moreహిందువులు తరచుగా కాకపోయినా, అప్పుడప్పుడు పండుగలు, ప్రత్యేకరోజుల్లో అయినా గుడులకు వెళుతూనే ఉంటారు. గుడికి వెళ్లగానే మొదట ప్రదక్షిణాలు చేసిన తర్వాతే దైవ దర్శనం చేసుకుంటారు. అయితే ఇది కేవలం హిందువులే కాదు.. సిక్కు, బౌద్ద, జైన మతస్తులు కూడా పవిత్ర ప్రదేశాలు, దేవాలయాలు...
More -
Vaastu
శ్రీకృష్ణుడి చేతిలో ఉండే వస్తువు వేణువు. ఈ వేణువునే మురళి, పిల్లనగ్రోవి అని చాలా పేర్లతో పిలుస్తారు. శ్రీకృష్ణుడి చేతిలో ఉండే ఈ వేణువును ఒక సంగీత వస్తువు కంటే శ్రీకృష్ణుడితో విడదీయలేని అనుబంధంగా పేర్కొనవచ్చు. చాలామంది ఇళ్లలో కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు. మరికొందరు నెమలి ఈకలు పెట్టుకుంటారు. ఇంకొందరు గోమాత విగ్రహాలు పెట్టుకుంటారు. అయితే ఇంట్లో వేణువును పెట్టుకునే వారు కూడా ఉంటారు...
Moreభారతీయ సంస్కృతిలో స్త్రీలను గృహలక్ష్మిగా, మహాలక్ష్మిగా భావిస్తారు. ఇంటి ఆనందం, శాంతి, శ్రేయస్సు ఎక్కువగా ఆ ఇంట్లోని స్త్రీ స్వభావం, విలువలపై ఆధారపడి ఉంటుంది. పెద్దవాళ్లు ఎప్పుడూ అందాన్ని మాత్రమే కాకుండా, ధర్మవంతురాలు, మంచి ప్రవర్తన కలిగిన కోడలు కావాలని కోరుకునేవారు. శాస్త్రాలు మగవాళ్లకు కూడా నియమాలను సూచించింది. అయనప్పటికీ స్త్రీల లక్షణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చింది...
More -
Aacharaalu
హిందూ ధర్మంలో ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి మాసంలో శుక్లపక్ష, కృష్ణ పక్షాలలో రెండు ఏకాదశులు వస్తాయి. వీటిలో చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిథిని కామద ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం, విష్ణు ఆరాధన చేయడం ఎంతో పుణ్యప్రదం. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి చెప్పిన కథనం ప్రకారం.. ఎండు కట్టెలను కార్చిచ్చు ఎలాగైతే దహిస్తుందో, అలాగే కామదా ఏకాదశికి సమస్త పాపాలను, రాక్షస శక్తులను నాశనం చేసే శక్తి ఉందని ఆయన వివరిస్తారు. శాపాలతో సహా పాపాలు, రాక్షస శక్తులపై ఈ ఏకాదశికి అత్యంత శుద్ధి చేసే గుణం ఉందని స్వయానా శ్రీకృష్ణుడే చెప్పడం ఈ ఏకాదశి ఎంతో గొప్పదో తెలుపుతుంది.
Moreసనాతన ధర్మంలోని తంత్ర శాస్త్రంలో యంత్రాలను దేవతల నివాసంగా, శక్తి కేంద్రంగా పరిగణిస్తారు. యంత్రాలు కేవలం రేఖలు లేదా సంఖ్యల సమాహారం కాదు, శక్తికి రూపం. పదునైన ఆయుధాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే ఎలాగైతే గాయాలు అవుతాయో.. ప్రమాదం కలిగిస్తాయో....
More
సనాతన ధర్మంలో 18 మహాపురాణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పురాణ గ్రంథాలు ధార్మిక విశ్వాసాలను వివరిస్తాయని చెబుతారు. ఇది కాకుండా, విశ్వం ఆవిర్భావం, ఋషులు, సాధువుల కథలు, చరిత్ర, ప్రళయం గురించి కూడా పురాణాలలో ప్రస్తావించారు. జీవితం గురించి ఎంతో గొప్ప, కఠినమైన వాస్తవాలు, జీవన విదానం గురించి ఎన్నో విషయాలు, రహస్యాల గురించి ఈ పురాణాలలో పేర్కొన్నారు. ఇలాంటి ఈ పురాణాలు వేదాల తర్వాత రాయబడ్డాయని చెబుతారు. వీటిని అధ్యయనం చేస్తే మనిషి మీద చాలా లోతైన ప్రభావం ఉంటుందని చెబుతారు.
Moreభారతదేశంలోని పవిత్ర నగరాల గురించి మాట్లాడుకుంటే, ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు కాశీ లేదా మధుర. కానీ భారతదేశంలోని వెయ్యి దేవాలయాల నగరం అని కాంచీపురాన్ని పిలుస్తారు. తమిళనాడులోని ఒక చిన్న పట్టణం కాంచీపురం. దీన్ని వెయ్యి దేవాలయాల నగరం అని పిలుస్తారు. పాలార్ నది ఒడ్డున ఉన్న ఈ పురాతన నగరం పట్టు చీరలకు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. కాంచీపురం వెయ్యి దేవాలయాల నగరం అని ఎందుకు పిలువబడుతుందో తెలుసుకుంటే..
Moreభారతదేశం దేవాలయాలకు నిలయం. ఈ దేశంలో ఏ ప్రాంతంలో అయినా అడుగడుగునా దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. దేవాలయాలు భక్తుల నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీకలు. అయితే కొన్ని దేవాలయాలు మహిళలకు ఎంతో ముఖ్యమని, మరికొన్ని పురుషులకు ముఖ్యమని, కొన్ని దేవాలయాల దర్శనం పిల్లలకు ఎంతో మంచిదని ఇలా.. చాలా చెబుతూ ఉంటారు. అయితే.. భారతదేశంలో మహిళలు..
Moreపెళ్లిని జీవితంలో చాలా పెద్ద వేడుకగా పరిగణిస్తాము. జీవితంలో గుర్తుండిపోయే విధంగా పెళ్లిళ్లు జరపడానికి ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగమే.. కళ్యాణ మండపాలు.. ఫంక్షన్ హాల్ లు.. ఇళ్లు విశాలంగా ఉంటే.. చాలామంది పెళ్లిళ్లు ఇళ్లలో కూడా చేస్తుంటారు. అయితే.. భారతదేశంలో ప్రజల జీవితాలలో నమ్మకాలు, సంప్రదాయాలు చాలా ఉన్నాయి.
Moreనేటి వేగవంతమైన జీవితంలో, అతిగా ఆలోచించడం ఒక సాధారణ సమస్యగా మారింది. చిన్న విషయాల గురించి పదే పదే ఆలోచించడం వల్ల మనస్సు కలవరపడుతుంది, ఒత్తిడి, భయం, నిద్రలేమికి దారితీస్తుంది. అతిగా ఆలోచించడం వల్ల మానసిక స్థిరత్వం కోల్పోతారు. పైగా నెగిటివ్ ఆలోచనలు కూడా పెరుగుతాయి.
Moreడస్ట్ బిన్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇల్లు ఊడవడం నుండి, ఇంట్లో పోగయ్యే అన్ని రకాల చెత్తలను డస్ట్ బిన్ లో వేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా ఇళ్లలో కనిపించేది వంటింట్లో కూడా డస్ట్ బిన్ ఉంచడం. కొందరు డస్ట్ బిన్ ను వంటింట్లో సింక్ కు దగ్గరగా ఉంచుకుంటారు. మరికొందరు కిచెన్ కౌంటర్ కింద ఉండే స్థలంలో డస్ట్ బిన్ ఉంచుకుంటారు. అయితే ఒకప్పుడు ఇంట్లో డస్ట్ బిన్ అంటూ ఉండేది కాదు. ఎప్పటి చెత్త అప్పుడు ఇంటి బయట లేదా వీధిలో ఉన్న చెత్త తొట్టి దగ్గరకువెళ్లి పడేసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక చిన్న సైజ్ చెత్త తొట్టి వచ్చే..
More






















