-
Tithi - May, 18 2026
18.05.2026 సోమవారం స్వస్తి శ్రీ పరాభవ నామ తిథి : విథియ:రా:09.11వరకు నక్షత్రం : రోహిణి:మ.02:31వరకు వర్జ్యం : ఉ:07.03-08.32వరకు దుర్ముహూర్తం : మ.12.21-01.13వరకు రాహుకాలం : ఉ 7.30-09.00వరకు -
May, 2026 Important Days
1. మేడే
5. సంకటహరచతుర్ధి
7. డొల్లు కర్తరి ప్రా||
11. నిజకర్తరి ప్రా||
12. హనుమాన్ జయంతి
15. మాసశివరాత్రి
25. రోహిణికార్తె
27. బ్రకీదు
28. కర్తరీ త్యాగం
Latest Articles
భారతీయులు జ్యోతిష్యాన్ని, గ్రహాలను చాలా బలంగా నమ్ముతారు. గ్రహాలను నవగ్రహాలుగా, దేవతల స్థానంగా పూజిస్తారు. ఈ నవగ్రహాలలో శనిగ్రహం చాలా విభిన్నమైనది. శని దేవుడిగా శనిగ్రహాన్ని పూజిస్తారు. శనిదేవుడు న్యాయాధిపతి అని కర్మ ప్రదాత అని పిలుస్తారు. మనిషి తన జీవితంలో చేసిన తప్పొప్పులు, మంచి చెడులకు ఫలితాన్ని కచ్చితంగా..
Moreదీపం చైతన్యానికి, జ్ఞానానికి, ఆత్మకు ప్రతీక అని చెబుతారు. దైవం ముందు దీపం వెలిగించడం అంటే.. మనిషిలో అజ్ఞానాన్ని దైవం ముందు ఉంచి, జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకోవడం. ఇంట్లో అయినా, బయట అయినా, దేవాలయంలో అయినా, వృక్షాల దగ్గర అయినా దీపం వెలిగించడం భారతీయుల సంప్రదాయం. భారతదేశంలో..
MoreVideos
-
Enduku - Emiti
హిందూమతంలో దేవతలను భక్తితో పూజించడమే కాకుండా నియమాలు, సంప్రదాయాల ప్రకారం పూజించడం చాలా ముఖ్యం. పద్దతులు, నిమయాల ప్రకారం దైవ ఆరాధన చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. నియమాలను విస్మరిస్తే ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని నమ్ముతారు. అందుకే ప్రతి దేవత పూజకు నిర్దిష్ట నియమాలు నిర్దేశించారు...
Moreపుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. మనమే కాదు.. మన చుట్టూ ఉన్నవారు కూడా ఏదో ఒక రోజు మరణిస్తారని తెలుసు. అయినా సరే.. ఒక మనిషి మరణించాడు అంటే భరించలేం. మనిషి మరణించిన వెంటనే ఏడవడం ఒకటైతే.. మనిషి అంత్యక్రియలు ముగిసాక.. కుటుంబంలో ఎవరో ఒకరు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. కానీ ఇలా ఏడవకూడదని చెబుతున్నారు కొందరు. అసలు మరణించిన వారి కోసం అతిగా ఏడిస్తే ఏం జరుగుతుంది? ఎందుకు ఏడవకూడదు? తెలుసుకుంటే..
More -
Vaastu
శ్రీకృష్ణుడి చేతిలో ఉండే వస్తువు వేణువు. ఈ వేణువునే మురళి, పిల్లనగ్రోవి అని చాలా పేర్లతో పిలుస్తారు. శ్రీకృష్ణుడి చేతిలో ఉండే ఈ వేణువును ఒక సంగీత వస్తువు కంటే శ్రీకృష్ణుడితో విడదీయలేని అనుబంధంగా పేర్కొనవచ్చు. చాలామంది ఇళ్లలో కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు. మరికొందరు నెమలి ఈకలు పెట్టుకుంటారు. ఇంకొందరు గోమాత విగ్రహాలు పెట్టుకుంటారు. అయితే ఇంట్లో వేణువును పెట్టుకునే వారు కూడా ఉంటారు...
Moreభారతీయ సంస్కృతిలో స్త్రీలను గృహలక్ష్మిగా, మహాలక్ష్మిగా భావిస్తారు. ఇంటి ఆనందం, శాంతి, శ్రేయస్సు ఎక్కువగా ఆ ఇంట్లోని స్త్రీ స్వభావం, విలువలపై ఆధారపడి ఉంటుంది. పెద్దవాళ్లు ఎప్పుడూ అందాన్ని మాత్రమే కాకుండా, ధర్మవంతురాలు, మంచి ప్రవర్తన కలిగిన కోడలు కావాలని కోరుకునేవారు. శాస్త్రాలు మగవాళ్లకు కూడా నియమాలను సూచించింది. అయనప్పటికీ స్త్రీల లక్షణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చింది...
More -
Aacharaalu
భారతీయులు జ్యోతిష్యాన్ని, గ్రహాలను చాలా బలంగా నమ్ముతారు. గ్రహాలను నవగ్రహాలుగా, దేవతల స్థానంగా పూజిస్తారు. ఈ నవగ్రహాలలో శనిగ్రహం చాలా విభిన్నమైనది. శని దేవుడిగా శనిగ్రహాన్ని పూజిస్తారు. శనిదేవుడు న్యాయాధిపతి అని కర్మ ప్రదాత అని పిలుస్తారు. మనిషి తన జీవితంలో చేసిన తప్పొప్పులు, మంచి చెడులకు ఫలితాన్ని కచ్చితంగా..
Moreముత్యాలు స్వచ్ఛతకు చిహ్నం. జ్యోతిష్య శాస్త్రంలో కూడా ముత్యాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముత్యాలు చంద్రునితో సంబంధం కలిగి ఉంటాయని నమ్ముతారు. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు , శాంతికి ప్రతీక. అందువల్ల, ముత్యాల హారాన్ని ధరించడం మానసిక ప్రశాంతతను చేకూర్చి, కోపాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది...
More
భారతదేశంలో శ్రీకృష్ణుడి ఆలయాలు చాలా ఉన్నప్పటికీ, గుజరాత్లోని ద్వారకలో ఆయన భార్య అయిన రుక్మిణి దేవికి ఒక ప్రత్యేకమైన , చారిత్రాత్మక ఆలయం ఉంది. ఈ ఆలయం అందం అద్బుతం.. అలాగే ఈ ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది. ప్రపంచంలో రుక్మిణి దేవికి ఉన్న ఏకైక ఆలయం ఇదేనని..
Moreసనాతన ధర్మంలో 18 మహాపురాణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పురాణ గ్రంథాలు ధార్మిక విశ్వాసాలను వివరిస్తాయని చెబుతారు. ఇది కాకుండా, విశ్వం ఆవిర్భావం, ఋషులు, సాధువుల కథలు, చరిత్ర, ప్రళయం గురించి కూడా పురాణాలలో ప్రస్తావించారు. జీవితం గురించి ఎంతో గొప్ప, కఠినమైన వాస్తవాలు, జీవన విదానం గురించి ఎన్నో విషయాలు, రహస్యాల గురించి ఈ పురాణాలలో పేర్కొన్నారు. ఇలాంటి ఈ పురాణాలు వేదాల తర్వాత రాయబడ్డాయని చెబుతారు. వీటిని అధ్యయనం చేస్తే మనిషి మీద చాలా లోతైన ప్రభావం ఉంటుందని చెబుతారు.
Moreనాలుగు యుగాలలో కలియుగం చివరిది, కలియుగం కాలవ్యవధి దీనికి ముందు జరిగిన మూడు యుగాలలోకెల్లా అతి తక్కువ కాలంగా పరిగణించబడుతుంది. వేదాలు , పురాణాల ప్రకారం, కలియుగంలో అధిక స్థాయిలో అధర్మం, దురాశ, హింస , అజ్ఞానం మొదలైనవి ఉంటాయి. వీటి కారణంగా మానవుడు చెయ్యకూడని పనులు
Moreదేవాలయం అనగానే ప్రశాంతమైన వాతావరణం, పూజలు అర్చనలు, పువ్వులు, అగరబత్తులు, గంధం సువాసనలు గుర్తుకు వస్తాయి. కానీ కొన్ని దేవాలయాలు మాత్రం చాలా విశిష్టమైనవి. అక్కడి వాతావరణం నుండి, అక్కడి సంప్రదాయాలు, పద్దతులు.. ముఖ్యంగా అక్కడ ప్రత్యేకమైన ఆచారాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి.
Moreహిందూ పురాణాలలో రాధాదేవి గురించిన ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది. కానీ రాధాకృష్ణులను ప్రేమకు నిర్వచనంగా చెబుతారు. రాధాకృష్ణులను విడదీని చెప్పడం కూడా జరగదు. కృష్ణుడు అనగానే రాధాదేవి, రాధాదేవి అనగానే కృష్ణుడు గుర్తుకు వస్తారు. ముఖ్యంగా.. ఈ ప్రపంచానికి ప్రేమను పరిచయం చేసి, ప్రేమ తత్త్వాన్ని...
Moreభారతీయులు జ్యోతిష్యాన్ని చాలా బలంగా నమ్ముతారు. ముఖ్యంగా గ్రహాల ప్రభావం, గ్రహాల సంచారం జాతకాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. గ్రహాలలో శని దేవుడిని లేదా శని గ్రహాన్ని కర్మ ప్రదాతగా పరిగణిస్తారు. చాలామంది శని ప్రభావం ఉన్నప్పుడు.. జీవితంలో కష్టాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యుల...
More















.webp)






