Latest Articles

ప్రతి రోజు మన జీవితంలో శుభకార్యాలు, ముఖ్య నిర్ణయాలు, ప్రయాణాలు, వ్యాపార కార్యక్రమాలు చేపట్టే ముందు పంచాంగాన్ని పరిశీలించడం భారతీయ సనాతన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. 2026 జూన్ 26, శుక్రవారం నాటి దిన పంచాంగం మరియు రాశి ఫలాలను ఈ వీడియోలో వివరంగా అందించారు.

 More

​బాత్రూంలో ఈ వస్తువులు ఉంటే దరిద్రం ఖాయం! అనే అంశంపై భక్తి వన్ నిర్వహించిన ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కాకునూరి సూర్యనారాయణ గారు ఆసక్తికరమైన విషయాలను వివరించారు...

 More

  View More

​హిందూమతంలో, పూజ , మంత్ర జపానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజ అయినా, మంత్ర జపం అయినా, కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఈ ముఖ్యమైన నియమాలలో ఒకటి., పూజ మరియు మంత్ర జపం ఆసనంపై కూర్చుని చేయాలి. చాలామంది తరచుగా నేలపై కూర్చుని పూజలు , మంత్ర జపాలు చేస్తుంటారు.

 More

ప్రతి రోజు మన జీవితంలో శుభకార్యాలు, ముఖ్య నిర్ణయాలు, ప్రయాణాలు, వ్యాపార కార్యక్రమాలు చేపట్టే ముందు పంచాంగాన్ని పరిశీలించడం భారతీయ సనాతన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. 2026 జూన్ 24, గురువారం  నాటి దిన పంచాంగం మరియు రాశి ఫలాలను ఈ వీడియోలో వివరంగా అందించారు.

 More
  • Enduku - EmitiView More

    పూజ చేసేటప్పుడు ఆసనం పై కూర్చోవాలి అంటారు ఎందుకు!

    ​హిందూమతంలో, పూజ , మంత్ర జపానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజ అయినా, మంత్ర జపం అయినా, కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఈ ముఖ్యమైన నియమాలలో ఒకటి., పూజ మరియు మంత్ర జపం ఆసనంపై కూర్చుని చేయాలి. చాలామంది తరచుగా నేలపై కూర్చుని పూజలు , మంత్ర జపాలు చేస్తుంటారు.

     More
    ఓంకారం ఎందుకంత ప్రత్యేకం.. దీని గురించి చాలా మందికి తెలియని నిజాలివి!

    హిందూమతంలో 'ఓం' అనేది కేవలం ఒక సాధారణ పదం కాదు, అది సృష్టి ఆరంభంతో , విశ్వం యొక్క ప్రాథమిక శక్తితో ముడిపడి ఉన్న అత్యంత పవిత్రమైన , ఆధ్యాత్మికమైన ధ్వని. ప్రాచీన కాలపు ఋషులు , ధ్యానం చేసేవారు ధ్యానంలో లోతుగా వెళ్లినప్పుడు

     More
  • VaastuView More

    బాత్రూంలో ఈ వస్తువులు ఉంటే దరిద్రం ఖాయం!

    ​బాత్రూంలో ఈ వస్తువులు ఉంటే దరిద్రం ఖాయం! అనే అంశంపై భక్తి వన్ నిర్వహించిన ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కాకునూరి సూర్యనారాయణ గారు ఆసక్తికరమైన విషయాలను వివరించారు...

     More
    ఇంట్లో వేణువు పెట్టుకోవడం శుభమా.. అశుభమా!

    ​శ్రీకృష్ణుడి చేతిలో ఉండే వస్తువు వేణువు.  ఈ వేణువునే మురళి,  పిల్లనగ్రోవి అని చాలా పేర్లతో పిలుస్తారు.  శ్రీకృష్ణుడి చేతిలో ఉండే ఈ వేణువును ఒక సంగీత వస్తువు కంటే శ్రీకృష్ణుడితో విడదీయలేని అనుబంధంగా పేర్కొనవచ్చు.  చాలామంది ఇళ్లలో కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు.  మరికొందరు నెమలి ఈకలు పెట్టుకుంటారు. ఇంకొందరు గోమాత విగ్రహాలు పెట్టుకుంటారు.  అయితే ఇంట్లో వేణువును పెట్టుకునే వారు కూడా ఉంటారు...

     More
  • AacharaaluView More

    ఆశీర్వాదం తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు!

    హిందూ సంప్రదాయంలో పెద్దల ఆశీర్వాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చిన్నవారు పెద్దలకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, సంస్కృతి మరియు సనాతన ధర్మం సూచించిన విలువైన సంప్రదాయం కూడా. అయితే ఆశీర్వచనం ఎలా తీసుకోవాలి? పెద్దలు చెప్పే “శతమానం భవతి” మంత్రానికి అసలు అర్థం ఏమిటి? ఈ మంత్రం వెనుక ఉన్న వైదిక సందేశం ఏమిటి? అనే విషయాలు చాలా మందికి తెలియవు...

     More
    మంగళవారం భయాలు, అపోహలు... వాస్తవం ఏమిటి!

    మన సమాజంలో మంగళవారం రోజుకు సంబంధించిన అనేక నమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా మంగళవారం రోజున కొత్త పనులు ప్రారంభించకూడదని, ఎవరికీ డబ్బు ఇవ్వకూడదని, కొన్ని శుభకార్యాలను వాయిదా వేయాలని చాలామంది భావిస్తుంటారు

     More

Purana Patralu - Mythological StoriesView More

ప్రపంచంలోనే ఏకైక రుక్మిణీ దేవి ఆలయం.. కృష్ణుడికి దూరంగానే రుక్మిణీ దేవి..  ఎక్కడంటే!

​భారతదేశంలో శ్రీకృష్ణుడి ఆలయాలు చాలా ఉన్నప్పటికీ, గుజరాత్‌లోని ద్వారకలో ఆయన భార్య అయిన రుక్మిణి దేవికి ఒక ప్రత్యేకమైన ,  చారిత్రాత్మక ఆలయం ఉంది. ఈ ఆలయం అందం అద్బుతం.. అలాగే ఈ ఆలయం వెనుక  ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది. ప్రపంచంలో రుక్మిణి దేవికి ఉన్న ఏకైక ఆలయం ఇదేనని..

 More
సనాతన ధర్మంలోని 18 పురాణాలు ఏవి.. వాటి ప్రాముఖ్యత ఏమిటంటే..!

​సనాతన ధర్మంలో 18 మహాపురాణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పురాణ గ్రంథాలు ధార్మిక విశ్వాసాలను వివరిస్తాయని చెబుతారు. ఇది కాకుండా, విశ్వం  ఆవిర్భావం, ఋషులు,  సాధువుల కథలు, చరిత్ర,  ప్రళయం గురించి కూడా పురాణాలలో ప్రస్తావించారు.  జీవితం గురించి ఎంతో గొప్ప, కఠినమైన వాస్తవాలు,  జీవన విదానం గురించి ఎన్నో విషయాలు, రహస్యాల గురించి ఈ పురాణాలలో పేర్కొన్నారు. ఇలాంటి ఈ పురాణాలు వేదాల తర్వాత రాయబడ్డాయని చెబుతారు. వీటిని అధ్యయనం చేస్తే మనిషి మీద చాలా లోతైన ప్రభావం ఉంటుందని చెబుతారు.

 More

Punya Kshetralu - TemplesView More

విగ్రహం లేని విశిష్ట దేవాలయం.. ఇక్కడ దుర్యోధనుడి పేరుతో పన్నులు వసూలుచేస్తారట!

​భారతీయులు గర్వంగా చెప్పుకునే ఇతిహాసం మహాభారతం. మహాభారతంలో కౌరవులు ప్రతినాయకులుగా కనిపిస్తారు.  కౌరవులలో పెద్దవాడు  దుర్యోధనుడు.  దుర్యోధనుడు  చిన్నప్పటి నుంచే పాండవుల పట్ల ద్వేషం, అసూయ పెంచుకుని, వారిపై ఎన్నో దారుణాలకు పాల్పడ్డాడు. అసూయ, కోపం, రాజు కావాలనే కోరికతో  తన వదిన అయిన ద్రౌపదిని కూడా హింసించాడు, సంధి చేసుకోవడానికి  బదులుగా యుద్ధాన్నే ఎంచుకున్నాడు.  ఇన్ని ఘోరాలు చేసినప్పటికీ  దుర్యోధనుడి కోసం కేరళలో ఒక ఆలయాన్ని నిర్మించారు. దుర్యోధనుడి పేరుతో ఇక్కడ పన్నులు కూడా వసూలు చేస్తారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

 More
భారతదేశంలో కలిమాయ అంటని ప్రదేశం గురించి తెలుసా!

నాలుగు యుగాలలో కలియుగం చివరిది,  కలియుగం  కాలవ్యవధి దీనికి ముందు జరిగిన మూడు యుగాలలోకెల్లా అతి తక్కువ కాలంగా  పరిగణించబడుతుంది. వేదాలు , పురాణాల ప్రకారం,  కలియుగంలో అధిక స్థాయిలో అధర్మం, దురాశ, హింస , అజ్ఞానం మొదలైనవి ఉంటాయి. వీటి కారణంగా మానవుడు చెయ్యకూడని పనులు

 More

Mangalaharathulu View More

VyaasaaluView More

రాధాదేవి నామజపం చేస్తే అద్భుతాలు జరుగుతాయని తెలుసా!

​హిందూ పురాణాలలో రాధాదేవి గురించిన ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది. కానీ రాధాకృష్ణులను ప్రేమకు నిర్వచనంగా చెబుతారు.  రాధాకృష్ణులను విడదీని చెప్పడం కూడా జరగదు.  కృష్ణుడు అనగానే రాధాదేవి,  రాధాదేవి అనగానే కృష్ణుడు గుర్తుకు వస్తారు. ముఖ్యంగా.. ఈ ప్రపంచానికి ప్రేమను పరిచయం చేసి, ప్రేమ తత్త్వాన్ని...

 More
శని గ్రహం మరణానికి కారణం అవుతుందా... లఘు పరాశరి గ్రంథంలో ఏం చెప్పారంటే!

భారతీయులు జ్యోతిష్యాన్ని చాలా బలంగా నమ్ముతారు. ముఖ్యంగా గ్రహాల ప్రభావం,  గ్రహాల సంచారం జాతకాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది.  గ్రహాలలో శని దేవుడిని లేదా శని గ్రహాన్ని కర్మ ప్రదాతగా పరిగణిస్తారు. చాలామంది శని ప్రభావం ఉన్నప్పుడు.. జీవితంలో కష్టాలు, అనారోగ్య సమస్యలు,  ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యుల...

 More