• Tithi - Jun, 06 2023

    06.06.2023 మంగళవారం స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం
    తిథి : విదియ:ఉ.05.45వరకు
    నక్షత్రం : పూర్వాషాఢ:రా.02.06వరకు
    వర్జ్యం : మ 12.28-01.58వరకు
    దుర్ముహూర్తం : ఉ 08.03-08.56, రా 10.51-11.35వరకు
    రాహుకాలం : మ 03.00-04.30వరకు

  • Jun, 2023 Important Days

    2. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సం
    4. ఏరువాక పౌర్ణమి
    7. సంకష్టహరచతుర్ధి
    8. మృగశిరకార్తె
    14. మతత్రయ ఏకాదశి
    15. మిథున సంక్రమణం కూర్మ ద్వాదశి
    16. మాసశివరాత్రి, 19. చంద్రదర్శనం
    20. పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం
    22. ఆర్ధ్రకార్తె, 23. స్కంథ పంచమి
    24. కుమారషష్ఠి, 25. గోల్కొండ బోనాలు
    28. మహాలక్ష్మీ వ్రతం
    29. బక్రీద్

Latest Articles

​వసిష్ఠ మహర్షి సప్తఋషులలో ఒకరు. ఆయన భార్య అరుంధతి. ఆమె మహాపతివ్రత. సప్తఋషి మండల నక్షత్ర సమూహంలో వసిష్ఠుని ప్రక్కన అరుంధతి తారగా ప్రకాశిస్తూ ఉంటుంది. ముని పత్నులెవ్వరికీ దక్కని విశిష్ట స్థానం ఆమెకు లభించింది. ఈనాటికీ వివాహ సమయాల్లో వధూవరులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపించడం మన సంప్రదాయం...

 More

భారతీయ సంప్రదాయంలో గ్రామదేవతలకి పెద్దపీట. కులమతాలకు అతీతంగా, ఆచారాలకు భిన్నంగా ప్రజలంతా గ్రామదేవతను కొలుచుకుకోవడం

 More

Videos

  • Enduku - Emiti

    ​\పరబ్రహ్మమూ అతి సూక్ష్మము అంటే పరమాణుస్వరూపము. మామూలు కంటికి కనపడదు. అలాగే ఈ శరీరం కూడా స్థూల శరీరము, సూక్ష్మశరీరము అని రెండుగా ఉంటాయి. జాగ్రదావస్థలో స్థూల శరీరము, స్వప్పావస్థలో సూక్ష్మశరీరము ప్రవర్తిస్తుంటాయి. ఈ సూక్ష్మశరీరము నుండి వాసనలను పూర్తిగా నాశనం చేస్తే అదే పరమాత్మ అవుతుంది. దీనిని అనుభవించవలసినదే కాని కనపడదు. ఈ రెండింటిలోనూ పరబ్రహ్మ స్వరూపము నిక్షిప్తమై ఉంది.

     More

    ​ధ్యానం గురించి చాలమంది చెబుతారు. అయితే కొందరుంటారు కృత్రిమ జీవితం నుండి, ముఖ్యంగా ఇప్పటి రద్దీ పనుల నుండి సాంత్వన కావాలని కోరుకునేవాళ్ళుంటారు. వాళ్ళు మొట్టమొదటగా  అడిగే ప్రశ్న “ధ్యానం ఎంతసేపు చెయ్యాలి?” అని. “భోజనం ఎంత చెయ్యాలి?” అని ఎవ్వరైనా అడిగితే...

     More
  • Vaastu

    ఇంట్లో గొడవలతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి..

     More

    ఏయే దిక్కుల్లో ఏమి ఉంటే ఐశ్వర్యం...

     More
  • Aacharaalu

    ​ప్రదక్షిణ, ఆ తరువాత సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల ఆరోగ్య ఉపయోగాలు కూడా ఉన్నాయి. సాష్టాంగ నమస్కారం చేయడంలో మనకు తెలియకుండానే, మూడు యోగాసనాలు దాగి ఉన్నాయి. అవి - శవాసనం, భుజంగాసనం, అధో ముఖ శ్వాసాసనం..

     More

    ​మనిషికి జీవితంలో చాలా విషయాలలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటికి కారణం మనిషి ఆలోచనలు. ఆ ఆలోచనల్లో నిండిపోయిన భావాలు. ఈ కాలం మనిషికి ఆశించడం ఎక్కువ. ఆశించడం అనే గుణం ఎక్కువగా ఉంటే ప్రతి పనిలోనూ తనకు ఒరిగే ప్రయోజనాన్ని, తను కోరుకునే లాభాన్ని గురించే మనసంతా ఉంటుంది తప్ప పని గురించి అంతగా పట్టింపు ఉండదు.... 

     More

​ఒకసారి నందుడూ ఆయన మిత్రులూ ఇంద్రయాగం తలపెట్టారు. కృష్ణయ్యకు ఆ సంగతి తెలిసి తండ్రి దగ్గరకు వెళ్ళి 'నాయనా! ఈ యాగానికి పెద్ద ఎవరు? ఆయనను మెప్పించడం వలన మనకు కలిగే ప్రయోజనమేమిటి? అసలీ యాగం చెయ్యాలని ఎవరు చెప్పారు?" అని ఏమీ తెలియనట్టు అడిగాడు...

 More

​కంసుని దగ్గర నమ్మిన బంటుగా ఉన్న  ప్రలంబుడు అనే రాక్షసుడు  శ్రీకృష్ణుని అపహరించుకుపోవాలని ఒకసారి బృందావనానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో ఒక గోపబాలుని రూపంలో తిరగసాగాడు. కృష్ణయ్య అది పసిగట్టి, ఏమీ తెలియని వాడిలాగా ప్రలంబుడ్ని కూడా 'మాతో ఆడుకుందువుగాని రమ్మ'ని ఆటలకు పిలిచాడు...

 More

​గ్రుడ్డివాని వెంట వెళ్ళే గ్రుడ్డివారివలె ప్రజలందరూ ఒకరిని చూసి మరొకరుగా వ్యవహారములలో మునిగిపోతున్నారు. తాము చేస్తున్న పనికి పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసుకోకుండానే ప్రజలు వ్యవహరిస్తున్నారు. ఎవనికైనా ఒకనికి ఏదో కొంచెం ఫలం దైవికంగా సంభవించడం చూసి, తమకు కూడా అటువంటి ఫలమే అంతకన్నా అధికంగా లభిస్తుందనే పేరాశతో, శక్తికి మించిన పనులను పూనుకొని ఆపదలను కూడా పొందుతున్నారు. ఇదంతా - ఎరను చూసి దానికొరకు గాలములో చిక్కుకొంటున్న చేపలాగా ఉంది. అలాగాక ఈ దిక్కుమాలిన సంసారంలో సుఖం ఏముంది..

 More

​సుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి, సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు. ఇదంతా విన్న సుగ్రీవుడు  "దుర్మార్గ దురాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగినవాడైతే, రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని ఎందుకు అవహరించాడు. రాముడి కోదండ  పాండిత్యము ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము, వాడి సందేశము నాకు అక్కరలేదు" అన్నాడు...

 More

​ఐదు మహాభూతములు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము), అహంకారము, బుద్ధి, మూలప్రకృతి, పది ఇంద్రియములు, మనస్సు, ఐదు తన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రస, రూప, గంధము), కోరికలు, ద్వేషము, సుఖము, దుఃఖము, శరీరము, అందులో ఉన్న చేతనా శక్తి, ధైర్యము, ఇవన్నీ కలిస్తే దానిని క్షేత్రము అని అంటారు.

 More

​హిందూ పురాణాలలో విష్ణుమూర్తికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. విష్ణుమూర్తికి ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయి. వాటినే కేశవనామాలు అని అంటారు. అయితే విష్ణు సహస్ర నామాల్లా, లలితా సహస్రనామాల్లా ఈ కేశవనామాలు పెద్దగా లేకుండా కేవలం ఇరవై నాలుగు మాత్రమే ఎందుకు ఉన్నాయి?? కాలచక్రంలో రోజుకు ఇరవై నాలుగు గంటలు కదా!! ఈ కాలచక్రానికి, అన్నింటిలోనూ ఒక భాగంగా ఉండే గణితానికి ఏదైనా సంబంధం ఉందా??.

 More