వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న ఎం.ఆర్.పి.ఎస్. నాయకుడు మందాకృష్ణమాదిగ చేపట్టిన తిరుగుబాటు యాత్రకు మాలల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. మంద కృష్ణ మాదిగ తన యాత్రలో భాగంగా మాలలను విమర్శించటం, మాలలు తన ఉద్యమానికి వెన్నుపోటు పోడుస్తున్నారని ఆరోపించటంతో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇకపై మాలలను విమర్శిస్తే సహించేది లేదని మంద కృష్ణ మాదిగ చేసే యాత్రలపై వందలాది మంది మాలలు దాడులు జరుపుతారని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ హెచ్చరిస్తున్నారు.
మాలకులస్థులకు రావాల్సిన డిప్యూటీ సిఎం పదవిని మాదిగ కులానికి చెందిన దామోదర రాజనర్శింహకు ఇప్పించాతంలో కృష్ణమాదిగ పాత్ర ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. వర్గీకరణ పేరుతొ రాజేకీయపార్టీల నుంచి కోట్లాది రూపాయలు దండుకోవడం మందకృష్ణమాదిగకు అలవాటేనని విమర్శిస్తున్నారు. చట్టబద్ధంగా చెల్లని ఎస్సీ వర్గీకరణ అంశాన్ని భుజాన వేసుకుని గుర్తుకు వచ్చినప్పుడల్లా ఉద్యమాలు చేస్తున్న మంద కృష్ణ మాదిగ దళితుల మధ్య చిచ్చుపేడుతున్నారని ఆరోపించారు. కృష్ణమాదిగ ఏం చేసినా దానికి పూర్తిగా వ్యతిరేకంగా మాలమహానాడు పని చేస్తుందని ఆ సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో మంద కృష్ణ మాదిగ తిరుగుబాటుయాత్రల సభల్లో ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడుతున్నాయి. మాలలు ఏ క్షణాన్నయినా మందకృష్ణ మాదిగాపై దాడి చేస్తారనే అనుమానంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/warning-to-manda-krishna-madiga-24-13864.html
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేశాడు..!