విశాఖజిల్లాలో కొద్దిరోజుల క్రితం రంగురాళ్ళ అక్రమక్వారీ కూలిపోవటంతో ముగ్గురు కార్మికులు మరణించారు. ఈ సందర్భంగా క్వారీలను నిరోధిస్తామంటూ అధికారులు హడావుడి చేసి ఆ తరువాత అదృశ్యమయిపోయారు. కానీ, రంగురాళ్ళ తవ్వకాలు మాత్రం ఈ ప్రాంతంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాడేరు మండలం మినుములూరు పంచాయితీ పరిథిలోని కోడిగుడ్ల గ్రామసమీపాన ఉన్న కొండపై గత రెండువారాలుగా అక్రమంగా రంగురాళ్ళను తవ్వుతున్నారు.
ఈ తవ్వకాల్లో వ్యాపారులకు మూన్ స్టోన్ అనే విలువైన రాయి దొరకటంతో తవ్వకాలను మరింత ముమ్మరం చేశారు. క్వారీకొండపై నుంచి 20 అడుగుల మేర సోరంగంగా తవ్వి రాళ్ళను వేరు చేస్తున్నారు. అయితే అకస్మాత్తుగా వర్షాలు పడితే ఈ సొరంగ ప్రాంతమంతా కూలిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయం తెలిసినా వ్యాపారులు అమాయక గిరిజనంతో క్వారీ పనులు చేయిస్తున్నారు. గత పదిహేను రోజులుగా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నా అటవీ, రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు పట్టించుకోవటం లేదు. దీనికి తోడు ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచారిస్తున్నారని తెలియటంతో అధికారులు ఎవరూ ఆ గ్రామసమీపానికి వెళ్ళటానికి సాహసించలేకపోతున్నారు. దీన్ని సాకుగా తీసుకుని ఇక్కడ రాత్రీ పగలూ అనే భేదం లేకుండా రంగురాళ్ళను తవ్వేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/colour-stone-collection-in-paderu-of-visakhapatnam-24-13865.html
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!