Publish Date:Aug 31, 2012
ఒసామా బిన్ లాడెన్ ని యూఎస్ కమాండోలే చంపేశారా? లేక కమాండోలు లోపలికెళ్లేటప్పటికే లాడెన్ తనంతటతానుగా ప్రాణాలు తీసుకున్నాడా? లాడెన్ హతమైన తీరుగురించి ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన కథనాల్ని చూసినవాళ్లందరికీ ఇలాంటి అనుమానాలు చాలా కలిగాయి. పెంటగాన్ వర్గాలు మాత్రం లాడెన్ ని తామే చంపామని భుజాలు చరుచుకున్నాయి. కానీ.. నాట్ యాన్ ఈజీ డే పేరుతో నేవీ సీల్ కమాండర్ రాసిన పుస్తకంలో లాడెన్ డెత్ విషయంలో అసలేం జరిగింది.. అన్న రహస్యాలున్నాయ్.. ఈ పుస్తకం ప్రచురితమైతే తమ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని భావించిన పెంటగాన్ వర్గాలు రచయితను మిలటరీ రహస్యాల్ని అమ్ముకున్న కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు. పుస్తకంలో అసలారోజు ఏం జరిగింది అన్నదానిగురించి రచయిత చాలా వివరాలు చెప్పాడు. తాము లాడెన్ బెడ్ రూమ్ లోకి ఎంటరయ్యేటప్పటికే ఒసామా చచ్చిపోయి ఉన్నాడంటూ రచయిత చేసిన వ్యాఖ్యల్ని యూఎస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటోంది. వడ్లగింజలో బియ్యపు గింజలాంటి నిజాన్ని బైటపెట్టినందుకు రచయితమీద కారాలు మిరియాలు నూరుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pentagon-24-17026.html
కుడా చైర్పర్సన్గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల తనిఖీలు చేపట్టాయి.
బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైల్ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కలకలం సృష్టించారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి..!
తుక్కుగూడలో నర్సుపై అత్యాచారం, హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది.
కేబీఆర్ పార్క్ చుట్టూ అమలు చేస్తున్న వన్వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆర్మీ స్కూల్స్ లకు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు..!
ఈజీ మనీ కోసం అడ్డదారి పట్టిన ముగ్గురు యువకులు ఏకంగా నకిలీ కరెన్సీ ముద్రణకు తెరలేపారు.
గంజాయి మత్తులో ఆనంద్ సాయి కొడుకు వీడియో వైరల్..!