గుజరాత్ మతఘర్షణల కేసులో దోషులకు శిక్షలు ఖరారు
Publish Date:Aug 31, 2012
Advertisement
2002 లో గుజరాత్ లోని నరోడా పిటియా అల్లర్ల కేసులో దోషులకు ఆహ్మదాబాద్ ప్రత్యేక న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. నరోడాపిటియా ఆల్లర్ల కేసులో ప్రథాన నిందితురాలైన మాజీమంత్రి మాయా కొడ్నానికి న్యాయస్థానం 18 సంవత్సరాల జైలు శిక్షని విధించింది. భజరంగ్ దళ్ నేత బాబూ భజరంగీకి జీవితఖైదుని విధించిన న్యాయస్థానం.. 29 మంది దోషులకు జీవితఖైదుని విధించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/naroda-pitia-24-17028.html
http://www.teluguone.com/news/content/naroda-pitia-24-17028.html
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026





