కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌కు ముందస్తు బెయిల్..!

Publish Date:Sep 10, 2026

Advertisement

మాజీ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను విచారించిన న్యాయ స్థానం.. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.రూ.25 వేల చొప్పున రెండు వ్యక్తిగత పూచీ కత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ష్యూరి టీలను సమర్పించిన అనంతరం సుమంత్‌ను ముందస్తు బెయిల్‌పై విడుదల చేయాలని దర్యాప్తు అధికారికి సూచించింది. కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. 

దర్యాప్తు అధికారి పిలిచినప్పుడు వెంటనే ఆయన ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కేసుతో సంబంధం ఉన్న సాక్షులను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రేరేపించడం, బెదిరించడం చేయరాదని షరతులు విధించింది. అదేవిధంగా కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని సుమంత్‌కు స్పష్టం చేసింది. పిటిషనర్లు తమ మొబైల్‌ నంబర్లు, నివాస చిరునామాలను దర్యాప్తు అధికారికి అందించాలని ఆదేశిం చింది. కోర్టు విధించిన షరతులను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంటూ ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది....

 

 

 

[ Konda Surekha OSD Sumanth gets anticipatory bail, OSD Sumanth, Konda Surekha,  CM Revanth reddy, Telangana goverment, KCR, KTR, BRS Party, Telugu One, Telugu News ]
 

By
en-us Political News

  
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్..!
ఓ తల్లి స్నానం కోసం వేడి చేస్తున్న నీళ్లు.. అదే ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి పాలిట ప్రాణాంత కంగా మారాయి.
చోరీ వెనుక రిటైర్డ్ ఆర్మీ అధికారి.. రెజిమెంట్ సిబ్బంది సహకారంతోనే దొంగతనం..?
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కీలక మలుపు చోటుచే సుకుంది.
త్వరలో కొత్త యాజమాన్యం కార్యకలాపాలు..?
23 సంస్థలకు నోటీసులు, మూడు సంస్థల FSSAI లైసెన్సులు సస్పెండ్..!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమ చర్యల అమలు దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఢిల్లీకి బయల్దేరారు.
హైదరాబాద్ నగరంలోని లాలాగూడ ప్రాంతంలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.
రూ.లక్ష లంచం డిమాండ్ చేసిన వ్యవహారం హైదరాబాద్ సచివాలయంలో కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.