Publish Date:May 12, 2012
అక్రమ మైనింగ్ విషయంలో, తన కుటుంబ ఛారిటీ సంస్థకు అక్రమంగా విరాళాలు వసూలు చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడాన్ని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్వాగతించారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన 2000 సంవత్సరం నుంచి సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని తాను ప్రధాన మంత్రిని కోరుతున్నానని ఆయన అన్నారు. మైసూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అక్రమ మైనింగ్ను అడ్డుకున్న తనపైనే అక్రమ మైనింగ్ ప్రోత్సహించాననే అపవాదు వేశారని, ''ఇది రాజకీయ కుట్ర'' దీన్నుంచి ఎలా బయట పడాలో తనకు తెలుసు అని అన్నారు. ఏది ఏమైనా, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సదా నందగౌడ మాట్లాడుతూ, యడ్యూరప్ప ఎలాంటి మచ్చ లేకుండా బయట పడగలరనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. యడ్యూరప్పపై వచ్చిన ఈ ఆరోప ణలను హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/yeddyurappa-illegal-mining-24-13967.html
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్పర్సన్గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.