నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డికి అసమ్మతి సెగలు తగులుతున్నాయి. చంద్రశేఖరరెడ్డి ఒంటెద్దు పోకడకు నిరసనగా అనేకమంది మాజీ జెడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి., ఎం,పి.పి. లు కత్తిగట్టారు. మేకపాటి వైఖరి చాలా దురహకారంగా ఉందని, బి.సి. కులానికి చెందిన వ్యక్తులను కించపరిచేలా ఆయన విమర్శలు చేస్తున్నారని వీరు ఆరోపిస్తున్నారు. మేకపాటి పార్టే కన్వీనర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదని, తమకు తోచిన విధంగా వ్యవహరిస్తూ తన వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ అసమ్మతి నేతలకు కనిగిరి మాజీ జెడ్.పి.టి.సి. చిరంజీవిరెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల ఆయన మేకపాటికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన రహస్య సమావేశానికి సుమారు 30 మంది మాజీ ప్రతినిథులు హాజరయ్యారు. దీని బలం నానాటికీ పుంజుకుండటంతో మేకపాటి కలవరపడుతున్నట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/udaigiri-ysr-congress-candidate-mekapati-24-13773.html
కూకట్పల్లి పరిధిలో ఉన్న ప్రశాంత్నగర్ పారిశ్రామిక వాడలోని ABC ప్రింటింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుతూ షాద్నగర్ ఎమ్మెల్యే కె. శంకరయ్య చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు
తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
17 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లకు కొత్త పోస్టింగులు..!
క్షమాపణ చెప్పాల్సిందే!.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అసెంబ్లీ తీర్మానం..!
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
మంచి భర్త.. చక్కని సంసారం.. ఆ ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి.. ఇలా సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఓ చిన్న అపార్థం తీవ్ర విషాదాన్ని నింపింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
12 మంది అనుమానిత వ్యక్తులపై పోలీసుల ఫోకస్..!
గజ్వేల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ..!
కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు కేసీఆర్ ఫాంహౌస్ను ముట్టడికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నినాదాలతో సభ మార్మోగింది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ పావుగంట సేపు వాయిదా వేశారు.