మంత్రి డి.ఎల్. రవీంద్రారెడ్డి తన అవినీతిని నిరూపిస్తే గుండు కొట్టించుకుంటానంటున్నారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, రవీంద్రారెడ్డి దాదాపు రెండువేల రూపాయలు సంపాదించారని వరదరాజులరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోనే వందకోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారో డి.ఎల్. చెప్పాలని వరదరాజులరెడ్డి సవాల్ విసిరారు. ప్రతిపనికీ చేయి చాచే తత్వమున్న రవీంద్రారెడ్డి ఇతరుల గురించి మాట్లాడే అర్హత కోల్పోయాడని విమర్శించారు. రుపాకుల లైసెన్సులకు డబ్బులు వసూలు చేసే జిల్లా అధికారిని కాపాడిన ఘనత కూడా మంత్రి డి.ఎల్.దేనని వరదరాజులరెడ్డి ఆరోపించారు.
ఒక దొంగ ఇతరులను చూసి దొంగా ... దొంగా ... అని అరిచినట్లు డి.ఎల్. తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అంటున్నారు. జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే మంత్రి డి.ఎల్. మాత్రం ఏమీ చేయగలిగారనీ, ఆ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ పరిస్థితి మంత్రి అంచనా వేసుకోవాలని వరదరాజులరెడ్డి హితవు పలికారు. తాను అవినీతిపరుడని నిరూపించాగలిగితే వెంటనే గుండు కొట్టించుకుంటానని వరదరాజులరెడ్డి బల్ల గుద్ది మరీ సవాల్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/illegal-assets-of-dl-ravindra-reddy-24-13890.html
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!