ఖమ్మం జిల్లా తెలుగుదేశంపార్టీలో చోటుచేసుకుంటున్న విపరీత పరిణామాల పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలవరపడుతున్నట్లు తెలిసింది. ఈ జిల్లాలో పార్టీ తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు వర్గాలుగా విడిపోయి పరస్పరం కలహించుకుంటున్నాయి. వీరి కార్యకలాపాలకు భయపడి చంద్రబాబునాయుడు పార్టీ సంస్థాగత ఎన్నికలను కూడా వాయిదా వేయాల్సి వస్తోంది. ఎన్నికల వాయిదాకు తుమ్మల నాగేశ్వరరావు కారణం అంటూ నామా వర్గీయులు పార్టీ జిల్లా కార్యాలయంపై దాడి చేయబోయారు.
ఇది తెలుసుకున్న తుమ్మల వర్గీయులు ముందుగానే పార్టీకార్యాలయానికి తాళం వేసి ఉడాయించారు. పార్టీ పరువు బజారున పడటంతో చంద్రబాబునాయుడు ఈ ఇద్దరు నాయకులతో టెలిఫోనులో సంభాషించినట్లు తెలిసింది. తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో సీనియర్ నాయకుడే కాకుండా రాష్ట్రమంత్రిగా కూడా పనిచేశారు. నామా నాగేశ్వరరావు సంపన్నవర్గానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం పార్లమెంటు సభ్యునిగా కూడా ఉన్నారు. వీరిద్దరూ బలమైన నాయకులే కావటంతో వారిని నియంత్రించటం చంద్రబాబు నాయుడికి కష్టంగా మారింది. ఈ నిస్సహాయ పరిస్థితుల్లోనే చంద్రబాబునాయుడు పార్టీ సంస్థాగత ఎన్నికలను వాయిదా వేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-24-13888.html
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!