నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై భారీనీటి పారుదల మంత్రిత్వ శాఖను చేపట్టిన టి.సుదర్శనరెడ్డికి అసహనం ఎక్కువ. సారా కాంట్రాక్టరుగా జీవనం ప్రారంభించి తరువాత హైదరాబాద్ సమీపాన డిస్టలరీని ఏర్పాటు చేసుకుని రాజకీయాల్లోకి వచ్చిన సుదర్శనరెడ్డికి కోపం కూడా ఎక్కువే. కార్యకర్తలకు, సామాన్య ప్రజానీకానికి ఎప్పుడూ దూరంగా ఉండే సుదర్శనరెడ్డి తనను ఎవరైనా ప్రశ్నిస్తే అసలు సహించరు. తాను చెప్పినదే వేదం, తాను చెప్పినదే వినాలన్న స్వభావం ఆయనది. ఇటీవల మంత్రిగారు ఒక బహిరంగసమావేశంలో మాట్లాడుతూ కొంతమంది కార్మి కులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. దీనితో మంత్రిగారి అనర్గళ ప్రసంగానికి అడ్డుకట్టపడింది. అంతే మంత్రిగారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
తన ప్రసంగానికి అడ్డుపడ్డారని థర్డ్ క్లాస్ ముండాకోడుకులు అంటూ అందరి ముందు తిట్టారు. చెప్పినది వినకపోతే బయటకు పోవాలన్నారు. అంతే తప్ప తన ముందు రాజకీయం చేస్తే సహించబోనని హెచ్చరించారు. గతేడాది ఆగస్టు 20న ఆందోళన చేస్తున్న వైద్యులపై తిట్లదండకాన్ని లంఘించుకున్నారు. వారిని గాడిదకొడుకులు అంటూ తిట్టారు. గతంలో ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. మంత్రిగారి తీరుపై బాధితులు విమర్శలు చేస్తున్నా ఆయనేం పట్టించుకోవడం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bad-words-from-bodhan-constituency-mla-24-13884.html
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!