సామజిక వర్గానికో రాజకీయ పార్టీ

Publish Date:Apr 14, 2012

Advertisement

రాష్ట్రంలో సామజిక వర్గాలా ఆదారంగా భవిష్యత్తులో మరిన్ని రాజకీయపార్టీలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న ఎం.ఐ.ఎం, టిఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీలు క్రమంగా సామజికవర్గాల పార్టీలుగా మారుతుండగా తాజాగా ఎస్సీలను సంబంధించి ప్రత్యేకించి మాదిగ సామజిక వర్గానికి ప్రత్యేకపార్టీలుగా ప్రజలు భావిస్తున్నారు. తెలుగుదేశంపార్టీ ప్రధానంగా బిసి ఓటర్ల ఆదారంగా అధికారంలోకి వచ్చినప్పటికీ వాస్తవంలో ఆ పార్టీ కమ్మ సామాజికవర్గ పార్టిగా పేరు పొందింది. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపటికి ఎస్సీ, ఎస్టిలా నామం జపం చేయడం మినహా తమను ఎ మాత్రం పట్టించుకోవడంలేదనే తీవ్ర నిరుత్సాహంతో బిసిలున్న స్థితిలో తెలుగుదేసంపర్తి ఓటు చేశారు. దాంతో రాష్ట్ర జనాబాలో మూడు శాతం కూడా లేని కమ్మ సామజిక వర్గం అధికారంలోకి వచ్చింది. 1953నుంచి 1983వరకు అంటే తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చే వరుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడమే కాకుండా అధికారం చేలించడంలో రెడ్డి సామజికవర్గానిదే పై చేయి ఉంది. కాంగ్రెస్ పార్టిలో ఎస్సీ వర్గానికి చెడిన వారినే ఓటు బంకగా పరిగాని౦చేవారు. కాపు వర్గం కాంగ్రెస్ పార్టికి సన్నిహితంగా ఉన్నపటికీ అధికారం, పదువులు వచ్చే సరికి కాపులను ద్వితియస్తానంలోనే ఉంచేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం సంభవించిన పరిణమల వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏర్పడింది. ఎ పార్టీ పూర్తిగా రెడ్డి సామజిక వర్గానికి చ్చేడిన పార్టీ గా పేరు తెచ్చుకోటుంది. దినిద్వారా కాంగ్రెస్ కాపు సామజికవర్గా పార్టీగా తెచ్చుకునే అవకాశంతో పాటు కాపు సామజిక వర్గానికి చెందిన చిరంజీవి, బొత్స, డిఎస్ వంటి వారికీ ప్రాదాన్యత ఇవ్వడమే అందుకు నిదర్శనం. కమ్మ సామాజిక వర్గా పార్టీగా బావిస్తున్న తెలుగుదేశంలో బిసిలకు తగిన ప్రాదాన్యత లబించకపోతే దేవేంద్రగౌడ్, తలసానీ శ్రీనివాస్ యాదవ్, యనమల రామకృష్ణుడు, ఆర్ కృష్ణయ్య వంటి బీసిలా నేతల ఆధ్వర్యంలో ప్రతెక్యంగాబిసిల పార్టీ ఏర్పడిన ఆశ్చర్యం లేదు.

By
en-us Political News

  
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.
విచారణ తర్వాత ఆ భూములని దళితులకు పంచుతాము..!
సినీ ప్రపంచాన్నే గడగడలాడించడమే కాకుండా పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
తెలుగు రాష్ట్రాల్లో పేదల సొంతింటి కల సాకారం..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.