చేపచేప ఎందుకెండలేదంటే, నాకెవరో ఎండపడకుండా అడ్డమొచ్చారు అన్నట్టుగా ఉంది సీబీఐ అధికారుల తీరు. ఓబుళాపురం మైనింగ్ కేసు, ఎమార్ కేసుల్లో నిందితులైన శ్రీలక్ష్మి, విజయరాఘవలు తాము సీబీఐకి సమర్పించిన పత్రాల ప్రతులు కాపీలు కావాలని న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. వాళ్లు కోరిన పత్రాల కాపీల్ని అందజేయమని న్యాయస్థానంకూడా ఆదేశించింది. కానీ.. ఇప్పటివరకూ కాయితాలు నిందితుల చేతికి అందలేదు. ఈ విషయమై న్యాయమూర్తి సీబీఐ న్యాయవాదిని మూడుసార్లు ప్రశ్నించారు. సీబీఐ తరఫు న్యాయవాది ఇచ్చిన సమాధానం విని జడ్జ్ గారికి చిర్రెత్తుకొచ్చింది. సీబీఐ లాయర్ జడ్జ్ గారికి చెప్పిన కారణమేంటో తెలుసా... జిరాక్స్ మెషీన్ పనిచేయని కారణంగా నిందితులకు పత్రాల కాపీల్ని ఇవ్వడానికి ఆలస్యమౌతోందట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/సీబీఐ-తీరుపై-న్యాయమూర్తి-ఆగ్రహం-24-17117.html
తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైల్ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కలకలం సృష్టించారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి..!
తుక్కుగూడలో నర్సుపై అత్యాచారం, హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది.
కేబీఆర్ పార్క్ చుట్టూ అమలు చేస్తున్న వన్వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆర్మీ స్కూల్స్ లకు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు..!
ఈజీ మనీ కోసం అడ్డదారి పట్టిన ముగ్గురు యువకులు ఏకంగా నకిలీ కరెన్సీ ముద్రణకు తెరలేపారు.
గంజాయి మత్తులో ఆనంద్ సాయి కొడుకు వీడియో వైరల్..!
కేటీఆర్ హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు..!
జీహెచ్ఎంసీ కఠిన ఆదేశాలు వెనక అసలు కారణం ఇదే..!
వంద రోజుల్లో స్వర్గం అన్నారు.. వెయ్యి రోజులు నరకం చూపించారు..!
తెల్లకోటు మాటున నకిలీ వైద్యం..ఐదుగురు ఫేక్ డాక్టర్లు అరెస్ట్..!
తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.