గల ... గల ... పారే గోదావరి నేడు నీరు లేక బావురుమంటోంది. నదీ గర్భాశయంలో ఆఖరి నీటిబొట్టు కూడా ఆవిరైపోవడంతో ప్రస్తుతం ఇసుకరాసులు మాత్రమే దర్శనమిస్తున్నాయి. కాటన్ బ్యారేజ్ ఎగువన కూడా ఇదే దృశ్యం కనిపిస్తోంది. దీంతో రైతులు, ఇరిగేషన్ అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 15వ తేదీన సార్వాసాగుకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే బ్యారేజ్ వద్ద వీటిమట్ట్టం ప్రమాదస్థాయికి పడిపోయింది.
అష్టకష్టాలుపడి రబీసీజన్ ను గట్టెక్కించిన ఇరిగేషన్ అధికారులు త్వరలో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్ గురించి భయపడిపోతున్నారు. నదిలో నీరులేకపోవటం, ఎగువ ప్రాంతాల నుంచి నీరు విడుదల కాకపోవటంతో ఖరీఫ్ కు నీరు ఎలా ఇవ్వాలా అన్న అంశంపై ఇరిగేషన్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ తరుణంలో వర్షాలు కురిస్తే పరిస్థితి కొంత మెరుగవుతుందని వారు అంటున్నారు. సార్వా సాగుకు నారుమళ్ళు సిద్ధం చేసుకునేందుకు మే మూడోవారంలో నీటిని సరఫరా చేయాల్సి ఉండగా, నీటి కొరత స్పష్టంగా కనిపిస్తుండటంతో తూర్పుగోదావరిజిల్లా రైతాంగం ఆందోళన చెందుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sand-scapes-in-godavari-river-24-13835.html
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది.
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!