Publish Date:Aug 26, 2012
ఇకపై రైలు టిక్కెట్టు కొనాలంటే క్యూలో నిలబడాల్సిన పనిలేదు. నేరుగా వెళ్లి మిషన్ లో వివరాలు ఎంటర్ చేసి టిక్కెట్ కొనుక్కుని రైలెక్కేయొచ్చు. రైల్వే శాఖ ప్రయోగాత్మకంగా ఐదు స్టేషన్లలో ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్లని ఏర్పాటుచేస్తోంది. బేగంపేట, సికింద్రాబాద్, కాచిగూడ, మలక్పేట, సీతఫల్మండి స్టేషన్లలో ఈ మిషన్లను ఏర్పాటుచేస్తున్నారు. రిటైరైన ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి
ప్రయాణికులకు వీటిపై అవగాహనకల్పించేందుకు నియమిస్తున్నారు. కొత్తగా ఏర్పాటుచేసే మిషన్లలో ప్లాట్ ఫామ్ టిక్కెట్ తోపాటు జనరల్, సెంకండ్ క్లాస్ టిక్కెట్లు తీసుకునే అవకాశంకూడా ఉంది. భవిష్యత్తులో మరింత అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ మిషన్లను అభివృద్ధిచేసి అన్ని స్టేషన్లలో పెట్టాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఇప్పటికే బ్యాంకుల సాయంతో కాయిన్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేసిన రైల్వేశాఖ
కొత్తగా ఏర్పాటుచేస్తున్న టిక్కెట్ వెండింగ్ మిషన్లుకూడా బాగా సక్సెస్ అవుతాయని భావిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/railway-department-24-16890.html
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్పర్సన్గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.