దివంగత మాజీముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి సోదరుడు వై.ఎస్. వివేకానందరెడ్డి ప్రస్తుతం తీవ్ర నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంత్రి పదవిని వదులుకొన్న ఆయన ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అనంతరం రాజ్యసభ టిక్కెట్టు కోసం విశ్వప్రయత్నం చేసి విఫలమైన వివేకా జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఎవరికీ కాకుండా పోయారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు జరగబోయే ఉప ఎన్నికల్లో పార్టీ ఆయనను కనీసం సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో వివేకానందరెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
జిల్లాలో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఎవరూ కనీసం ఆయన అభిప్రాయాన్ని అడుగలేదని వివేకా అనుచరులు వాపోతున్నారు. ప్రచారానికి కూడా ఆయనను పిలవటం లేదని వారు అంటున్నారు. ఈ పరిణామాన్ని గ్రహించిన వివేకా ప్రస్తుతం పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. వై.ఎస్. మరణానంతరం తన అన్న కుటుంబాన్ని సైతం దూరం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచానని అందకు ప్రతిఫలంగా కాంగ్రెస్ తనకేమి ఇచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులేవరైనా తన అన్న రాజశేఖరరెడ్డిని విమర్శిస్తే తాను సహించబోనని ఆయన హెచ్చరిస్తుండడం విశేషం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/late-ys-rajsekhar-reddy-brother-ys-vivekananda-angry-24-13912.html
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!