Publish Date:Aug 31, 2012
ప్రథాని తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. తన పరువును కాపాడుకోవడంకోసం రాజ్యాంగబద్దమైన సంస్థల పనితీరుని తప్పుపట్టడం సరైన పద్ధతి కాదని వామపక్షాలు మండిపడుతున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలకోసం కాస్తోకూస్తో నిబద్ధతతో పనిచేస్తున్న సంస్థలపై ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరిస్తున్నాయి. ఆడలేక మద్దెల ఓడిదన్నట్టు ప్రజలపక్షాన నిలబడి నిలదీసే కాగ్ ని, తమ తప్పులు కప్పిపుచ్చుకోవడంకోసం భ్రష్టుపట్టించడం సరైనపని కాదంటూ గురుదాస్ దాస్ గుప్తా తీవ్రస్థాయిలో ప్రథానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్మోహన్ లాంటి వ్యక్తికి ఇలాంటి చౌకబారు ప్రచారాలు తగవన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజలు అంతా స్పష్టంగా చూస్తున్నారన్న నిజాన్ని తెలుసుకోవాలని వామపక్షనేతలు అంటున్నారు. కిందిస్థాయినుంచి మంత్రుల స్థాయివరకూ పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేయడం చాతకాకపోతే పదవినుంచి తప్పుకోవాలని హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-left-24-17009.html
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్పర్సన్గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల తనిఖీలు చేపట్టాయి.
బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది.