కిరణ్ సర్కార్ పై ఐఎఎస్ ల తిరుగుబాటు తప్పదా?

Publish Date:May 21, 2012

Advertisement

కిరణ్ సర్కారుపై రాష్ట్రంలోని ఐఎఎస్ అధికారులు గరంగరంగా ఉన్నారు. రాష్ట్రప్రభుత్వం మరో ఏడుగురు ఐఎఎస్ ల ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చి ఉండటంతో ప్రభుత్వంతో అమీతుమీకి వారు సిద్ధపడుతున్నారు. సీనియర్ ఐఎఎస్ అధికారులైన బిపి ఆచార్య, శ్రీలక్ష్మి ఇప్పటికే జైలులో ఉన్నారు. మరో ఐఎఎస్ అధికారి ఎల్.వి. సుభ్రహ్మణ్యం నేదో రేపో అరెస్టుకాబోతున్నారు. ఈయనతో పాటు మరో ఏడుగురు ఐఎఎస్ లకు కూడా ఇదే దుస్థితి తప్పదని తెలిసినప్పటి నుంచి ఐఎఎస్ అధికారుల్లో కలకలం ప్రారంభమైంది.

 

 

వై.ఎస్. ప్రభుత్వ హయాం నాటి మంత్రుల ఆదేశాల మేరకే తాము జి.వో.లు జారీ చేశామనీ, ఈ విషయంలో తామేక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని ఐఎఎస్ లు అంటున్నారు. క్యాబినెట్ సమిష్టి నిర్ణయాల మేరకే తాము జి.వో.లు జారీ చేస్తామని, వారు తీసుకున్న నిర్ణయాలకు తమను బలిచేయటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. కిరణ్ కుమార్ ప్రభుత్వం కూడా తప్పుచేసిన మంత్రులను వదిలేసి తమను వెంటాడటం ద్వారా రాజకీయలబ్ధి పొందాలను కుంటున్నదని వారు ఆరోపిస్తున్నారు. ఐఎఎస్ ల ప్రాసిక్యూషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కనుక అనుమతి ఇస్తే కిరణ్ సర్కార్ పై తిరుగుబాటు చేయాలని వారు యోచిస్తున్నట్లు తెలిసింది.

By
en-us Political News

  
అమెరికాలో కూతురి పెళ్లి.. వీడియో కాల్‌ ద్వారా నూతన జంటను ఆశీర్వదించిన పేరెంట్స్..!
రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా..?
తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి..!
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిన్న నర్స్ శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 24 గంటల్లో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.
హైదరాబాద్‌ నగరంలోని ఫిలింనగర్‌ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
నీట్ పీజీ లో మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో  ఉంటూ ప్రతిరోజు 12 నుంచి 14 గంటల పాటు నిరంతరం శ్రమించేది. అయితే..  రోజువారీ టెస్ట్ సిరీస్‌లలో వస్తున్న మార్కులతో నిరాశ చెందింది.
న్న దుకాణంలో వచ్చే పరిమిత సంపాదనతో సంతృప్తి చెందకుండా.. అడ్డదారి తొక్కాడు.    గంజాయి చాక్లెట్ల విక్రయాల వైపు అడుగులు వేశాడు.
స్థానిక బౌద్ధాభిమాని రవికుమార్ రెడ్డి లట్టుపల్లి చొరవ, సహకారంతో   ఆయన అమెరికా   ఫిలడెల్ఫియాలో ఉన్న మోంగ్ కుల్ తెప్ మునీ  బౌద్ధ విహార, ఫొషో బౌద్ధలయం సందర్శించారు.
నాలుగు దశాబ్దాలుగా పరారీలో ఉన్న వీరన్నకు సహకరించిన వ్యక్తులు ఎవరు, చట్టం కళ్లుగప్పి.. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉద్యోగం ఎలా సంపాదించగలిగాడు అన్న విషయాలపై అధికారులు విచారణ చేపట్టారు. దశాబ్దాల పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో  ఎలా కొలువుదీరాడనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.  
తెలంగాణలో క్రైమ్ రేట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక సమీక్ష..!
చిట్టీల పేరుతో సుమారు 25 మంది నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేసి, చెల్లింపులు చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కేంద్రం బియ్యమిస్తే మీ ఫొటోలేంటి.. ధ్వజమెత్తిన ఈటల..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.