- Shccc ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన ఆలయ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం
- స్టాక్టన్ హిందూ సాంస్కృతిక మరియు సామాజిక కేంద్రం యొక్క కుంభాభిషేకం
- ఉస్మానియా విశ్వవిద్యాలయం సాంకేతికశాఖాధిపతి ఆచార్య డా లక్ష్మీనారాయణ గారి మీట్ అండ్ గ్రీట్
- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నాట్స్ 2019 సభ్యత్వ నమోదు ..
- ఇండియా డే పెరేడ్ లో పాల్గొన్న ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్
- హాంగ్ కాంగ్ హేవిళంబి ఉగాది వేడుకలు
- Kargil Vijay Diwas, Hong Kong
- మిల్పీటస్ లో వైభవంగా మనబడి విద్యార్ధుల స్నాతకోత్సవం !
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్
- Telugu Ugadi Mega Celebrations In Toronto, Canada
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ విజయ్ దివస్ సంబరాలు
- Iafc Congratulates Indian Americans Who Got Elected
- శ్రీ ఆర్.పీ. సింగ్ - మీట్ అండ్ గ్రీట్
- నిరసన ర్యాలీ ఫర్ పాకిస్థాన్
- Raja Krishnamoorthy For Us Congress - Fundraising In Dallas
- Bjp జాతీయ నాయకులు పేరాల చంద్రశేఖర్ గారికి ఘన సన్మానం !
- అమెరికాలో కనువిందు చేసి నయనానందం కలిగించే వసంతఋతువు
- బేకర్స్ ఫీల్డ్ లో శ్రీవేంకటేశ్వరుని క్రొత్త నివాసం
- Sri Ranga Ramanuja Swami Visits Usa
తానా 22వ మహాసభల్లో భాగంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు నిర్వాహకులు పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తానా కమిటీ ఎంపిక చేసిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు లెజెండ్రీ క్రికెటర్ కపిల్దేవ్ చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందించారు. అయితే బిజినెస్ ఎంటర్ప్రేన్యుయర్షిప్ రంగానికి సంబందించి వల్లేపల్లి శశికాంత్ కి ఆ అవార్డు దక్కింది. ఆయన అమెరికాలో స్థిర పడ్డ తెలుగువారందరికీ దాదాపు సుపరిచితులే, బోస్టన్ లో స్థిరపడిన ఆయన బోస్టన్ తెలుగు సంఘం, సిల్వర్ జూబ్లీ, అలాగే ముప్పై ఏళ్ల వార్షికోత్సవాలలో కీలక పాత్ర పోషించారు.
ఇక ఆయన తన పేరిట కాంత్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి తమ సంస్థద్వారా ఏపీ తెలంగాణాల్లో గ్రామాలను దత్తత తీసుకోవడంతో పాటు బసవతారక క్యాన్సర్ ఆస్పత్రి సహకారంతో ప్రతినియోజకవర్గంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ అందుకు అవసరమైన వ్యయాన్ని భరిస్తున్నారు. ఇక ఆయన 2017 - 2021 వరకూ తానా ఫౌండేషన్ ట్రస్టీగా సేవలు అందించనున్నారు. అంతే కాక గత సంవత్సరం గ్రేటర్ బోస్టన్ రేలుగు సంఘానికి చైర్మన్ గా బాద్యతలు నిర్వర్తించారు.
ప్రస్తుతం ఆయన క్వాలిటీ మాట్రిక్స్ టెస్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఫౌండర్ అండ్ సీఈవోగా ఉన్నారు. ఇక ఈ అవార్డుల కార్యక్రమంలో ఆయనతో పాటు వివిధ రంగాలకు చెందిన మరికొందరు ప్రముఖులు కూడా అవార్డులు అందుకున్నారు. ఇక ఈ అవార్డుల కార్యక్రమంలో తానా సభల కన్వీనర్ డా.మూల్పూరి వెంకటరావు, అవార్డుల కమిటీ చైర్మన్ శీలమనేని గోపాల్, కరుసాల సుబ్బారావులు కూడా పాల్గొన్నారు.