రేల పూల పాటకి పుట్టినరోజు శుభాకాంక్షలు
ఎప్పుడన్నా నిజామాబాద్ నించి వచ్చే రచయిత కేశవరెడ్డి, కవి నున్నా నరేష్, జర్నలిస్టు పాశం యాదగిరి, విశాఖ నుంచి డాక్టర్ చందు సుబ్బారావు, పర్స్పెక్టివ్స్ ఆర్కే, కవులు జీవీ రమణ, సిద్దార్థ, ఎమ్మెస్ నాయుడు, అనంత్.. మా గుంపులో కలిసేవారు. కూనపరాజు కుమార్, ప్రసాదమూర్తి, శిఖామణి, వేముల ఎల్లయ్య, దేవులపల్లి కృష్ణమూర్తి, తిప్పర్తి వూదరి వెంకన్న మా పాటకచేరీ సభ్యులు. అలా ఎందరెందరో వున్నా అక్కడ ప్రత్యేకమైంది వెంకన్న పాటే!
Apr 4, 2026
ప్రాంతీయ అస్తిత్వ సాహిత్య విమర్శ
రాచపాళెం చంద్రశేఖర రెడ్డి కథాంశం, మన నవలలు ` కథానికలు, ప్రతిఫలనం వంటి సంపుటుల్లో రాయలసీమ సాహిత్య విశిష్టతను చెప్పారు. వల్లంపాటి వెంకటసుబ్బయ్య రాయలసీమ ప్రాంతంలో ప్రతిఫలించిన ఆ ప్రాంత సామాజిక, సాంస్కతిక ప్రత్యేకతలు ప్రతిఫలించాయి.
Mar 24, 2026
ఆధునిక కవిత్వంలో విలక్షణమైన కంఠస్వరం
సాధారణ ప్రజల మాటలు, పల్లె జీవన రీతులు, రైతు జీవితపు అనుభవాలు ఆయన కవిత్వంలో అత్యంత సహజంగా ప్రతిఫలిస్తాయి. అంతేకాదు.. వస్తువు ఏదైనా సరే, అతి సులభంగా, సహజంగా తెలంగాణ పదజాలంతో, నానుడులతో పూర్తి అధునిక వచన కవిత్వం రాసిన అతి కొద్ది మంది తెలంగాణ కవుల్లో సిధారెడ్డి ప్రముఖుడు.
Mar 17, 2026
దళిత సాహిత్య విమర్శ - స్థూల పరిచయం
డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి దళం, దళితం రెండూ కావాలని ప్రతిపాదించారు. ఉ. సాంబశివరావు, కేజీ సత్యమూర్తి అంబేడ్కరిజం, మార్క్సిజం సమన్వయంతో ఈ దేశీయ మార్క్సిజానికి రూపకల్పన చేశారు.
Mar 9, 2026
స్త్రీవాద సాహిత్య విమర్శ - సంక్షిప్త పరిచయం
ఓల్గా, వసంత స్త్రీవాద ధోరణికి సైద్ధాంతిక ప్రతిపత్తిని కల్పించే ప్రయత్నం చేశారు. స్త్రీవాద సాహిత్య విమర్శలో ప్రధానంగా ఎన్నదగింది జయప్రభ భావకవిత్వంలో స్త్రీ అనే గ్రంథం. ఆ తర్వాత ప్రధానమైంది డాక్టర్ పి. లక్ష్మి రాసిన కవయిత్రుల కవిత్వంలో స్త్రీల మనోభావాలు అనే గ్రంథం.
Mar 3, 2026
ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ తొలి అడుగులు
ఈ రకంగా చూస్తే కందుకూరి పాశ్చాత్య విమర్శనా లక్షణాలను ఆకళింపు చేసుకున్నప్పటికీ తెలుగులో ఆధునిక విమర్శ మార్గాన్ని ప్రామాణిక రీతిలో నిర్వచించలేకపోయారు. అభాగ్యోపాఖ్యానము , ఆంధ్ర కవుల చరిత్ర అనే రచనలు కూడా చేశారు.
Feb 27, 2026
చురకల మెరుపుల కార్టూనిస్టు సురేంద్ర
మొదటి పేజీలో ఒక మూల వుండే ప్యాకెట్ కార్టూన్కి బదులు ఇలా రన్నింగ్ కామెంటరీ ఉండాలని దాదాపు అందరు సంపాదకులూ అనుకున్నారు. సాయంత్రం పార్టీల్లో ఆ పొట్టి కవితల్ని కోట్ చేయడం ఆహా వోహో అనుకోడం...అలా నడిచాయి అప్పటిరోజులు. 1980 నుంచి 2000 సంవత్సరందాకా ఈ జోరు నడిచింది.
Feb 23, 2026
మహిళలు కథలు చాలా ఆసక్తికరంగా చెప్పగలరు. అదే ఒరవడి వాళ్లు రాసిన కథల్లోనూ కనిపిస్తుంది. శిల్పం లేనట్లుగా అనిపించే వినూత్నమైన శిల్పం వారి కథల్లో కనిపిస్తుంది. డాక్టర్ తంగెళ్ల శ్రీదేవి రెడ్డి రాసిన కథలను చదువుతుంటే అలా అనిపించింది.
Feb 19, 2026
కొంచెం నా గురించి... ఇంకొంచెం కేశవ రెడ్డి గురించి...
కేశవరెడ్డిని రచయితలకే రచయితగా చెబుతారు. పైగా పాపులర్ లిటరేచర్ ఆయన రాయలేదు. చాలా సీరియస్ నవలా రచనలు చేశారు. స్మశానం దున్నేరు, రాముడుండాడు రాజ్యముండాది, ఇన్క్రెడిబుల్ గాడెస్, అతడు అడవిని జయించాడు, చివరి గుడిసె, మూగవాని పిల్లనగ్రోవి, మనెమ్మ వంటి నవలలు రాశారు.
Feb 5, 2026
ఆయన వర్గమూలాలు పేర కవితా సంపుటిని వెలువరించాడు. ఇందులో ఒక కవితను కూడా తీసేయడానికి వీలు కాదు. అంత తాజాదనంతో కవితలు వున్నాయి. కవిత్వమంతా మల్లెపూల పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది. నేను కొన్ని అక్షరాలు ఒక గమ్యం అనే కవితలో తిరగబడిన అక్షరాలను బుదగరించి, అలక వహించిన అక్షరాలను బతిమిలాడి, ఆగమాగం అయ్యే అక్షరాలను క్రమంలో పెట్టి తాను ఎలా కవితను అల్లుతాడో చెప్పాడు.
Jan 28, 2026
రానురాను ట్రంప్ లా తయారౌతున్నాడేంటి?
ప్లీజ్ బాబాయ్..నా మనసేం బాగాలేదు..కోపం తెప్పించకు.నేను వినను. దానికి ప్రైజ్ వస్తే నేనేం చెయ్యను? అని బాబాయ్ని గెంటేసినంత పనిచేశాడు.
Jan 22, 2026
వ్యక్తిగత జీవితాలు, సమాజం తలకిందులుగా వున్నాయని, తలకిందుల విలువలు ఆధిపత్యం సాధిస్తున్నాయని మమత తన కవిత్వంలో పలుకుతూ అవి ఎంత అందంగా, ఎంత సున్నితంగా వుండాలో చెప్పారు. కవిత్వం మొత్తంలో ఒక ఆశాకిరణం కనిపిస్తూ వుంటుంది.
Jan 21, 2026
అవతలవైపు అప్పుడే ఎక్కడానికి సతమతమవుతున్న రామం నానా అవస్థాపడ్డాడు. ఎలాగో ఇద్దరి మధ్య ఇరుక్కుని నిలబడ్డాడు. కాలు వెనకడుగు వేస్తే అక్కడ సీట్లో ఉన్న మహిళా మణి ఖస్సుమంటుంది, చేయి ఆడిస్తే మరో మహిళారత్నం తిడుతుంది.
Jan 17, 2026
సరిగ్గా ఏడవుతుండగా స్వామి దర్శనమైంది. ఆయనేం పెద్ద ఆజానుబాహుడేమీ కాదు గానీ ముఖం కనపడకుండా భక్తులకు కేవలం కుంకుమ బొట్లతోనే దర్శనమిచ్చాడు. ఆయన త్రిశూలం పక్కన బెట్టుకుని, చెంబులోంచి కాసిని నీళ్లు తాగి మైకు దగ్గరకు లాక్కున్నాడు. ‘శివోహం’ అన్నాడు గట్టిగా. అంతే అప్పటిదాకా మిర్చీలు, పావుబాజీలు, ఇంటిగొడవలతో సరదా కబుర్లలో ఉన్న భక్తులంతా అలెర్ట్ అయి ‘ఓహోం’ అన్నారు.
Jan 16, 2026
కానీ మమ్మల్ని మేల్కొల్పింది నువ్వుకాదు. ఓహో! ఇంకా వాళ్లు దానికోసం వెతుకుతున్నారు. కర్టెన్ లాగుతున్నారు’ అని అనవచ్చు ఎవరేనా, ఒకటి రెండు పేజీలు ఇలా చదవవచ్చు. ఇప్పుడు వాళ్లు కనుగొన్నారు.
Jan 9, 2026
ఆ ఇల్లాలు గంపంత నోరేసుకొని నేను నా పిల్లలు కి స్నానం చేసి వాళ్ళను ముస్తాబు చేసుకుంటున్నాను. నాకు ఓపిక లేదు.అసలు మాఇంట్లో బియ్యం లేవు ఏమి లేవు " నీవు అయిదుగురు బిడ్డల్ని కని పారేసి ఇలా అడుక్కుతిని సాకాలా.? వాళ్ళు తినకుంటే వాళ్లే ఆకలికి మాడి చస్తారు. నీవు పో మా ఇంటి దగ్గర నుండి అంటూ దుర్భాషలాడింది. నిష్కారణంగా నిందించింది.
Oct 9, 2025
కొడుకును దగ్గరకు తీసుకుని , నాయనా.. కనీసం పాలైనా ఇవ్వలేని ఈ నిర్భగ్యారాలి కడుపున పుట్టడం నీ దురదృష్టం . అయితే మన నొసటి రాతను మార్చగలిగే శక్తి ఆ పరమేశ్వరుడికొక్కడికే ఉంది. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి స్మరించు. అప్పుడు నీకు గుక్కెడు పాలేం ఖర్మ.. ఆ పాలసముద్రమే తరలి వస్తుంది అని ఊరడించింది.
Sep 29, 2025
కోసలపురం అనే గ్రామంలో రామయ్య, భీమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు.వారికి ఉన్న చెరో ఎకరం భూమిలో ఎన్నో చెట్లు నాటుతూ వ్యవసాయం చేసేవారు. ఆ చెట్ల పండ్లు, కూరగాయల ద్వారా వచ్చే డబ్బుతో వారి జీవితం గడిచేది.
May 13, 2025
ఒక అడవిలో ఒక జింక వుండేది. దానికి ఒక పిల్ల వుండేది. అది చానా ముచ్చటగా... కనబడితే చాలు... కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేలా వుండేది. ఎప్పుడూ చెంగుచెంగున ఎగురుతా, దూకుతా, ఆడతా, పాడతా, నవ్వుతా, తుళ్ళుతా జలపాతంలా వుండేది.
Mar 1, 2025
కాళీపట్నం ‘జీవధార’:కనుతెరిచిన క్షణం





















