యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు

Publish Date:Mar 7, 2026

Advertisement

అమెరికా, ఇజ్రాయెలో, ఇరాన్ యుద్ధం ప్రభావం దేశంలోని సామాన్యుల వంటింటిపై పడింది.  ఈ యుద్ధ ప్రభావంతో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం, ఆటంకం కలగడంతో  అంతర్జాతీయ మార్కెట్‌లో  ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఈ ప్రభావం భారత్ లో గ్యాస్ ధరల పెంపును అనివార్యం చేసింది.  కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. 60, వాణజ్య అవసరాల కోసం వినియోగించే  19 కిలోల  సిలిండర్‌పై రూ. 115 చొప్పున ధరలు పెంచింది. దీంతో గృహవసరాలకు వినియోగించే గ్యాస్ బండ ధర 965 రూపాయలకు, కమర్షియల్ సిలెండర్ ధర 2,076 రూపాయలకు చేరింది.  

ఈ పెంపు ప్రభావం నిత్యావసరాలపై కూడా పడుతుందన్న అంచనాలు ఉన్నాయి.  అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు తొలగి, పరిస్థితులు చక్కబడి, చమురు సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు ధరల సెగలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన ఒక కీలక కేసులో నీరవ్ మోదీ.. తన కంపెనీ రుణం కోసం ఇచ్చిన వ్యక్తిగత గ్యారెంటీ కింద 10.7 మిలియన్ డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో రూ. 100 కోట్లకు పైగా మొత్తాన్ని కచ్చితంగా చెల్లించాల్సిందేనని కోర్టు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నాగరాజు ఈ కేసులో నాగరాజు పాత్ర ఉందా? అన్న కోణంలో విచారిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం మొదలైన నాగరాజు విచారణ దాదాపు రాత్రి అంతా సాగినట్లు తెలుస్తోంది.
బాధితురాలైన వైద్య విద్యార్థిని తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అభిషేక్ పోరెల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మధ్య గత 3 ఏళ్లుగా ప్రేమాయణం సాగిందని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఆ ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.
తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలు అంటూ ఆయన పేర్కొన్నారు. ఇలా ఉండగా ఆయన రాజీనామాను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది. అయితే ఆయన వచ్చే నెల 20 వరకూ విధుల్లో కొనసాగుతారు.
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయనీ, వీటి ప్రభావంతో ఈ నెల 20 వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 30వ వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ వర్షాల రాకతో ఎండల తీవ్రత ఒక్కసారిగా తగ్గి, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉందని తెలిపింది.
షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అక్కడ ఉన్న ఒక ఎలక్ట్రిక్ ప్యానెల్‌లో స్వల్పంగా మొదలైన మంటలు వేగంగా అక్కడి తాత్కాలిక గుడిసెలు, షెడ్లకు వ్యాపించాయి.
కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా ఇరాన్‌పై ఎలాంటి ఏకపక్ష సైనిక చర్యలు చేపట్టడానికి వీల్లేదంటూ యూఎస్ సెనేట్ తీర్మానాన్ని ఆమోదించింది. ఇరాన్ సరిహద్దుల వద్ద మోహరించిన అమెరికా సాయుధ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది.
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే ఇటీవల సమావేశమైన ఐదుగురు కాపు నేతల్లో ఒకరిని
ఈ నెల 25న పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది.
హైదరాబాద్‌లో మరోసారి ఖాకీపై అవినీతి మచ్చ పడింది.
తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార తమిళగ వెట్రి కజగం (TVK) మరియు ప్రధాన ప్రతిపక్ష డీఎంకే (DMK) నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.