Publish Date:Jun 15, 2026
కేంద్రంలో ఏపీకి ప్రాధాన్యత పెంచేలా ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకోన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి మరో రెండు మంత్రి పదవులతో పాటు, లోక్సభ డిప్యూటీ స్పీకర్ కేటాయిస్తారని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెలలో జరిగే కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ఏపీకి పదవులు కేటాయిస్తారంటున్నారు. ఆ క్రమంలో బీజేపీ రాజమండ్రి ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిని డిప్యూటీ స్పీకర్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.
లోక్సభలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదం పొందాలంటే గతంలో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిన్నమ్మే డిప్యూటీ స్పీకర్ పదవికి కరెక్ట్ అని కేంద్ర పెద్దలు భావిస్తున్నారంట. డిప్యూటీ స్పీకర్ పదవి సంప్రదాయం ప్రకారం కాంగ్రెస్కు కేటాయిస్తారని భావించినా, కీలకమైన బిల్లలు ఆమోదాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించడంతో పురందరేశ్వరి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు సైతం చిన్నమ్మ పేరు సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. పురందేశ్వరికి ఆ పదవి దక్కితే, తెలుగు రాష్ట్రాల నుంచి తొలి మహిళా డిప్యూటీ స్పీకర్గా చరిత్ర సృష్టించనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/purandeshwari-appointed-as-lok-sabha-deputy-speaker-36-222998.html
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్