అషు రెడ్డి, ఆమె తల్లిదండ్రులకు నోటీసులు

Publish Date:May 8, 2026

Advertisement

అషు రెడ్డి కు సంబంధించిన కేసు తెలంగాణలో మరో సారి సంచలనంగా మారింది. ప్రేమ పెళ్లి పేరుతో భారీగా డబ్బులు కాజేశారన్న ఆరోపణలపై నమోదు చేసిన కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లోని  సిసిఎస్ పోలీసులు నటి అషు రెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులకు కూడా సీఆర్పీసీ 41ల నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల మేరకు విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. 

అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సుమారు రూ.కోట్లు తీసుకున్నారంటూ.. బాధితుడి తండ్రి   ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.

పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్  రద్దు చేయాలని కోరుతూ  అషు రెడ్డి  హైకోర్టును ఆశ్రయించారు. అ దేవిధంగా పోలీసుల దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కూడా కోరారు.  ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు..   పోలీసుల దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే ఈ కేసులో ప్రభుత్వానికి, పోలీసులకు కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేసింది. హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో  పోలీసలు  దర్యాప్తు  వేగం పెంచారు. ఈ నేపథ్యంలోనే అషురెడ్డి, ఆమె తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేశారు.  

By
en-us Political News

  
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ TG20 లీగ్‌లో వరంగల్ వారియర్స్ అద్భుత ప్రస్థానం. మహ్మద్ సిరాజ్ రాకతో పెరిగిన అంచనాలు, గ్రాస్‌రూట్ లెవెల్ క్రికెట్ విజన్ మరియు అప్డేట్స్ ఇక్కడ చూడండి.
గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌ను శాసించేందుకు భారత్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్. యూఏఈతో కుదిరిన మెగా ఒప్పందం వల్ల భారత్‌లో 30 మిలియన్ బారెల్స్ చమురు నిల్వలు పెరగనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జూనియర్ సివిల్ జడ్జ్ పరీక్షకు వెళ్తున్న యువతిని నడిరోడ్డుపై వదిలేసిన ఓలా ఆటో డ్రైవర్.. ఊరికే వదలకుండా కోర్టుకు లాగిన బాధితురాలు. ఓలా సంస్థకు రూ. 55,000 భారీ జరిమానా విధించిన కర్నూలు వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు వివరాలు ఇక్కడ చదవండి.
ఆ యువతి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, సైదాబాద్‌కు చెందిన యువతి షార్ట్ ఫిల్మ్స్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ యువకుడు ఆమె బాత్‌రూమ్‌లో ఉన్న దృశ్యాలను రహస్యంగా వీడియో తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ వీడియోలను అడ్డంగా పెట్టుకుని గత ఆరు నెలలుగా ఆమెను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
భారతీయ బ్యాంకులు ఎన్నారైల కోసం FCNR(B) డిపాజిట్లపై వడ్డీ రేట్లను దాదా్యూ 7 శాతానికి పెంచాయి. భారత్‌లో ఎటువంటి పన్ను లేకుండా, కరెన్సీ రిస్క్ లేకుండా విదేశీ కరెన్సీపై భారీ లాభాలను పొందే అద్భుతమైన అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్! జూలై 1 నుంచి యూఎస్ బి1/బి2 వీసా ఇంటర్వ్యూల కోసం సరికొత్త ఫాస్ట్ ట్రాక్ పైలట్ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. అదనపు ఫీజు, దరఖాస్తు విధానం మరియు కండిషన్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లో నేడు ఐపీఓల సందడి నెలకొంది. హెక్సాగన్ న్యూట్రిషన్ అరంగేట్రంతో పాటు హారిజన్ రీక్లెయిమ్, ఉత్కల్ స్పెషాలిటీ ఐపీఓల లేటెస్ట్ అప్‌డేట్స్ మరియు రిటైల్ ఇన్వెస్టర్లు గమనించాల్సిన లాభనష్టాల పూర్తి విశ్లేషణ ఇక్కడ చూడండి.
అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అలస్కా తీరంలో 368 మిలియన్ డాలర్ల సముద్ర పర్యవేక్షణ నెట్‌వర్క్ (OOI)ను మూసివేస్తోంది. 900 పైగా సెన్సార్ల తొలగింపుతో వాతావరణ మార్పులు, మత్స్య పరిశ్రమ మరియు తుఫానుల అంచనాలు ఎలా దెబ్బతిననున్నాయో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
మన శరీరంలోని సంక్లిష్ట కణాలు (యూకారియోట్లు) ఎలా పుట్టాయో తెలుసా? జెయింట్ వైరస్‌లు, బ్యాక్టీరియాల అద్భుత జన్యు సమ్మేళనంతో సాగిన కోట్ల ఏళ్ల పరిణామ క్రమం గురించిన సరికొత్త నిజాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ సంచలన పరిశోధన వివరాలు మీకోసం.
షేర్ మార్కెట్‌లో కేవలం 15 బెస్ట్ ట్రేడింగ్ రోజులను మిస్సయితే రూ. 1.9 కోట్ల సంపద ఎలా ఆవిరవుతుందో ఫండ్స్ ఇండియా తాజా విశ్లేషణ ఆధారంగా గణాంకాలతో సహా ఇక్కడ తెలుసుకోండి.
ఈ ఏడాది అక్టోబర్ లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా, నియామక రాత పరీక్షలను కూడా వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
మ్యూచువల్ ఫండ్స్ మే 2026 నివేదిక ప్రకారం ఈక్విటీ ఇన్ ఫ్లోస్ 40% తగ్గినప్పటికీ, నెలవారీ SIP పెట్టుబడులు రూ.20,371 కోట్లతో సరికొత్త రికార్డు సృష్టించాయి. పూర్తి వివరాలు మరియు ఇన్వెస్టర్లకు నిపుణుల సలహాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లో నేడు జూన్ 12న ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా 20కి పైగా ఎంఎంటీఎస్ లోకల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. లింగంపల్లి, ఫలక్‌నుమా, సికింద్రాబాద్ రూట్లలో రద్దయిన రైళ్ల వివరాలు మరియు ప్రత్యామ్నాయ రవాణా మార్గాల పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.