ఆ రేటుకు ఒప్పేసుకుంది

Publish Date:Aug 30, 2013

Advertisement

 

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెత హీరయిన్లు బాగా ఫాలో అవుతున్నారు. వయసు మీదపడుతున్న కొద్దీ హీరోయిన్ల గుండెల్లో గుబులు పెరుగుతుంది.. అందుకే అందం ఉండగానే అందినంత సంపాదించేయాలనుకుంటున్నారట. అందుకే ఓ భామ సినిమాలతో పాటు యాడ్స్ కు కూడా బాగా కాసులు వసూలు చేస్తుంది.

ఏజ్ బార్ అవుతున్నా క్రేజ్ మాత్రం తగ్గకుండా కాపాడుకుంటున్న ఈ హీరోయిన్లు ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. నయనతార కూడా ఇప్పుడు అదే జాభితాలో చేరింది.

కొన్నేళ్లుగా పరిశ్రమలో తెలుగు , తమిళ భాషల్లో నటిస్తూ వచ్చిన నయన్‌ ఎన్నో మంచి మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను అలరించింది. కొత్త వాళ్లు ఎంతమంది వచ్చినా గ్లామర్ విషయంలో మాత్రం నయన్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.

అంతేకాక అమ్మడు ఇమేజ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. మధ్యలో కొన్ని వివాదాలతో గ్యాప్ తీసుకున్న రీ ఎంట్రీలో మరోసారి దుమ్ములేపింది ఈ బ్యూటి దీంతో బ్రాండ్ అంబాసిడర్గా కూడా నయన్కు మంచి క్రేజ్ వచ్చింది.
హైదరాబాద్ లో ని ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ త్వరలో ప్రారంభిస్తున్న ఓ బ్రాండుకు నయనతారను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే నయన్ కూడా అందుకు అంగీరించిందట.

By
en-us Political News

  
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులు విచారణలో తమ నుంచి తరచుగా డ్రగ్స్ కొనుగోలు చేసే నలుగురి పేర్లు వెల్లడించారు. ఆ నలుగురిలో ఒకరు ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడని తేలింది.
ఎన్టీఆర్ రాజు కుమారుడు, తెలుగుదేశం మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ నివాసానికి వెళ్లిన చంద్రబాబు, వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు.
ముక్కలు ముక్కలుగా ప్లాట్లు కేటాయించి తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రోడ్డు కోసం ఇల్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే ఇళ్లు కోల్పోయే తమ అందరికీ తాళ్లయపాలెం సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఒకేచోట స్థలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ అన్నోజిగూడ ప్రాంతంలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ రికార్డు బద్దలుకొట్టింది.
ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన చంద్రబిబు ముందుగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి సందర్శించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వివిధ యుద్ద పరికరాల నమూనాలను సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు.
టీటీడీ శ్రీవాణి దర్శనం టికెట్లను మూడు రోజుల పాటు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మామూలుగా ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి భక్తులకు దాదాపు 30 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది.
పరిపాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో 2000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ హైదరాబాద్ మహానగరం ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించింది.
నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
బిహార్‌కు చెందిన 14 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు విచారణ ముగిసింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.