తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు. దేశ రాజకీయాల్లో కొత్త మార్పుల కోసం అంటూ.. ‘ఉయ్ ద లీడర్స్’ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో చేరాలనే అన్నామలై పిలుపునకు అనూహ్య స్పందన వస్తోంది. 2031 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. దానికి ముందు ‘వి ద లీడర్స్’ ఉద్యమాన్ని ప్రకటించారు.
తమిళనాడు ప్రజల హక్కులకోసం, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ఉద్యమం చేపట్టినట్టు చెప్పారు. ఆయన పిలుపునకు భారీ స్పందన లభిస్తోంది. భారీగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ ఉద్యమానికి ఆన్లైన్ లింక్ ద్వారా మద్దతు తెలుపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లోనే దాదాపు 14 లక్షలు మంది చేరినట్టు వెబ్సైట్లో నమోదయ్యింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/k-annamalai-36-222127.html
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ముందుగానే గుర్తించి అరికట్టేందుకు సిటీ పోలీసులు శుక్రవారం
దాంపత్య బంధాన్ని కాపాడేది సహనం, సంభాషణే..
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అపూర్వమైన, వినూత్నమైన పోరాటం రోడ్డెక్కింది.
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన సతీమణి రబ్రీదేవిలకు బిహార్ ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఇటీవల ఉపసంహరించుకుని, ప్రత్యేక సాయుధ పోలీసులతో భద్రత కల్పించింది.
టీడీపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అన్నట్లు పార్టీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లేనిపోని వివాదాలకు కారణమవుతున్నారు.
భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన బత్తిని కుటుంబ సభ్యుల సాంప్రదాయ చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది.
మాస్కోలోని స్బేర్ సిటీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.
సంగారెడ్డి జిల్లాలో చిన్నారుల కోసం చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరింత విస్తరించారు.
ఎన్టీఆర్ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.