అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపు.. జనగామలో సంబరాలు!

Publish Date:Nov 7, 2024

Advertisement

అమెరికా అధ్యక్ష  ఎన్నికలలో  ట్రంప్ విజయం పట్ల  తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో సంబరాలు చేసుకున్నారు. తెలంగాణలోని జనగామ చిల్లా కొన్నె గ్రామంలో ట్రంప్ విజయాన్ని అంబరాన్నంటే సంబరాలతో సెలబ్రేట్ చేసుకున్నారు ఆ గ్రామస్తులు. ట్రంప్ పట్ల తమ అభిమానాన్ని చాటుతూ ఎప్పుడో 2019 లోనే గ్రామంలో ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నా ఆ గ్రామ యువత.. ఇప్పుడు 2024లో ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. గ్రామంలోని ట్రంప్ విగ్రహానికి పూలదండ వేసి, టపాసులు కాల్చి ఘనంగా వేడుక చేసుకున్నారు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో   ట్రంప్‌కు 295 ఎలక్టోరల్ ఓట్లు రాగా, కమలాహారిస్‌కు 226 ఓట్లు వచ్చాయి. ట్రంప్ గెలుపొందడంతో ప్రపంచ దేశాధినేతలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. మన దేశంలోనూ కొంతమంది ఆయన గెలుపుతో ఆనందించారు.   తెలంగాణలోని జనగామ జిల్లా కొన్నె గ్రామంలో అయితే ట్రంప్ గెలిచినందుకు భారీ సెలబ్రేషన్సే చేశారు. కొన్నె గ్రామంలోని ఆరడుగుల  ట్రంప్  విగ్రహానికి విజయ తిలకం దిద్ది, పూల దండలు వేసి ఘనంగా వేడుక చేసుకున్నారు.  

By
en-us Political News

  
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ అయింది.
వివాహేతర సంబంధానికి అడ్డువస్తు న్నాడనే కారణంతో భార్యే భర్తను రాడ్డుతో కొట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
రహస్యంగా మేకలు, గొర్రెల వంటి మూగజీవాల రక్తాన్ని అక్రమంగా సేకరించి, బయటకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో క‌లిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 4వ తేదీ తిరుమలలో జరుగనుంది.
ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న అంత రాష్ట్ర ముఠాను మెహిదీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు
కృష్ణా బేసిన్‌లో రాష్ట్ర ప్రాజెక్టులకు 490 టీఎంసీల కేటాయింపు ఉండేదని శాసన సభలో సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అటవీ ప్రాంతం నుంచి ఓ జింక బయటకు వచ్చింది.
పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన బర్సీ దేవా, చదువు మధ్యలోనే ఆపి మావోయిస్టు ఉద్యమంలో చేరాడు.
డ్రగ్స్ వినియోగం కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ టిమీండియా జట్టును ప్రకటించింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శాసన సభలో ప్రకటించారు.
కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు.
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ధిక నివేదికలో వెల్లడించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.