హోర్మూజ్ పై 35 దేశాల చర్చలు.. భారత్‌కు ఆహ్వానం

Publish Date:Apr 3, 2026

Advertisement

హోర్మూజ్‌ జలసంధిని తెరిపించేందుకు ప్రపంచ దేశాలు   ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ విషయమై చర్చించేందుకు శుక్రవారం(ఏప్రిల్ 3)  35 దేశాలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో  పాల్గొనాలంటూ భారత్‌కు ఆహ్వానం అందింది. హెర్మూజ్ పై జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ యూకే నుంచి భారత్ కు ఆహ్వానం అందిందని  భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది.

భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ సమావేశంలో పాల్గొంటారని ఆ  శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.  భారత్ ఇప్పటికే ఇరాన్‌తో పాటు ఇతర దేశాలతో ఈ విషయమై చర్చలు జరుపుతోందన్న ఆయన.. హోర్ముజ్ మీదుగా సరకు రవాణాకు అంతరాయం కలగకుండా తమ వంతు ప్రయాత్నాలను చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయన్నారు. భారత్‌కు చెందిన ఆరు నౌకలు సురక్షితంగా హోర్ముూజ్‌ను దాటగలిగాయని అన్నారు. 

తాజాగా శుక్రవారం జరగే ఈ  సమావేశంలో భారత్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, జపాన్, ఇటలీ తదితర దేశాలు పాల్గొంటున్నాయని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్   పేర్కొన్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తామని తెలిపారు. హోర్ముజ్ జలసంధి మీదుగా ఎవరి ముడి చమురును వారే తెచ్చుకోవాలని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో  పేర్కొంటూ  ఎల్లకాలం అమెరికా సాయంగా రాదన్న నేపథ్యంలో ఈ సమావేశం జరగడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  

By
en-us Political News

  
జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ క్యూ1 ఫలితాల్లో రూ. 92 కోట్ల నికర లాభంతో 268% వృద్ధి నమోదు చేసింది. క్విక్ కామర్స్ విస్తరణ, ఫుడ్ డెలివరీ ఆర్డర్ల విలువ, షేర్ మార్కెట్ విశ్లేషణ పూర్తి సమాచారం ఇక్కడ చదవండి.
15 ఏళ్ల భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. జింబాబ్వే టీ20 సిరీస్ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్‌తో జరిగిన ఆసక్తికరమైన ముచ్చట, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తొలి బంతికే కొట్టిన సిక్సర్ విశేషాలు ఇక్కడ చదవండి.
ఐసీసీ విడుదల చేసిన లేటెస్ట్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ నంబర్ వన్ స్థానానికి కేవలం ఒక రేటింగ్ పాయింట్ దూరంలో నిలిచాడు. టాప్ 4లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో సహా టీమిండియా డామినేషన్ మరియు ఇతర ప్లేయర్ల లేటెస్ట్ ర్యాంకింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
అంతర్జాతీయ డిమాండ్ మరియు ఫెడ్ రిజర్వ్ సంకేతాలతో బంగారం ధర మళ్లీ భగ్గుమంది. 10 గ్రాముల బంగారం రూ.1.50 లక్షలకు చేరువ కాగా, వెండి ధర కూడా భారీగా పెరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులు, యువతకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వానికి కీలక లేఖ రాశారు
నవ ఢిల్లీలోని చారిత్రాత్మక నిరసన వేదిక జంతర్ మంతర్ కేంద్రంగా ఇటీవల వెలుగులోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమం దేశ రాజకీయ విశ్లేషకుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో నైరుతి రుతుపవన ద్రోణి చురుగ్గా కదులుతుండటంతో రాగల రెండు రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా వానలు దంచికొట్టనున్నాయి.
నీట్ పేపర్ లీకేజీకి వ్యతి రేకంగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడాన్ని తెలంగాణ రక్షణ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు.
నీట్ వివాదం వేళ విద్యాశాఖ మంత్రి పాత పోరాటాలు..!
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన శాంతియుత నిరసనలు, పోలీసుల లాఠీఛార్జ్ వ్యవహారం ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం మెట్లుక్కింది.
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో మరియు జాతీయ పరీక్షా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న వరుస అక్రమాలు, అవకతవకలకు నిరసనగా విద్యార్థి సంఘాలు పోరాటబాట పట్టాయి.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.