Publish Date:Jan 26, 2019
గణతంత్ర దినోత్సవం...సందర్భంగా
భారతీయులందరికీ తెలుగు వన్ చేసుకొనే విన్నపం...
ప్రతిరోజూ మన భారతదేశ జాతీయ గేయాన్ని పఠనం చేసుకుంటున్నాం...
దాని అర్ధం చాలా మందికి తెలియదు. అసలు వాటిలో అర్ధాలను సవివరంగా తెలియజేస్తే..
అందరూ మరెంతో ఆనందపరవశులవుతారని ఆశిస్తూ... వందేమాతర గీతం...గురించి తెలుసుకుందాం..
మన భారతదేశ జాతీయ గేయం వందేమాతరం... దీనిని బెంగాలీ రచయిత బంకించంద్రచటర్జీ రచించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాలీలో ఈయన రచించిన గేయం...రణన్నినాదంగా ఎంతగానో ఉపయోగపడింది.
అందుకే మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గేయాన్ని జాతీయ గేయంగా స్వీకరించింది మన భారత ప్రభుత్వం.
అందుకే గణ తంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కసారి వందేమాతరం గీతాలపన చేసి దాని అర్ధాలు తెలుసుకుందాం...
వందేమాతరం... భారత మాతా నీకు వందనం
సుజలాం సుఫలాం ... గల గల పారే ప్రవాహాలతో
మలయజ శీతలాం... మలయ మారుతముల చల్లని గాలులతో
సస్య శ్యామలాం మాతరమ్... సస్యశ్యామల మైన దేశమా నీకు వందనాలు
||వందే||
శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం... తెల్లని వెన్నెలలు కలిగిన రాత్రులలో
పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం... వికసించిన పువ్వులు పచ్చని చెట్ల శోభతో
సుహాసినీం సుమధుర భాషిణీం... స్వచ్చమైన నవ్వులు మధురమైన మాటలతో
సుఖదాం వరదాం మాతరమ్... మాకు సుఖమును వరములను ఇచ్చు మాతా నీకు వందనం
|| వందే || ........................ భారత మాతా నీకు వందనం..
కోటికోటి కంఠ కలకల నినాదకరాలే ... కోటి కోటి కంఠముల నినాదములు
కోటి కోటి భుజైర్ ధృత కర కరవాలే... అనేక కోట్ల భుజములు కరములు కలిగిన దేమి
అబలా కేయనో మా ఏతో బలే... అబలకు బలమిచ్చు శక్తిని
బహుబల ధారిణీం నమామి తారిణీం... బాహు శక్తులు ధరించిన మాతా
రిపుదలవారిణీం మాతరామ్... శత్రువు నుంచి మమ్ము రక్షించు మా తల్లీ నీకు వందనం
|| వందే || ......................................భారత మాతా నీకు వందనం...
తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ ... నీవే విద్యవు...నీవే ధర్మము... నీవే హృదయము...నీవే మర్మము...
త్వం హి ప్రాణాః శరీరే .... మా శరీరంలో ప్రాణమూ నీవే...
బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి ... మాలో శక్తివి నీవే....మా మనస్సులో భక్తివి నీవే...
తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే || వందే ||... మా హ్రుదయమందిరములో ప్రతిమవు నీవే...
త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ... పది ఆయుధములు చేత బట్టిన దుర్గవి నీవే...
కమలా కమలదళ విహారిణీ... పద్మ ధళములందు విహరించే
లక్ష్మివినీవే...
వాణీ విద్యాదాయినీ... విద్యాధాత్రివైన శారదవు నీవే...
నమామి త్వాం... తల్లీ నీకు నమస్కారం.....
నమామి కమలామ్ అమలామ్ అతులాం... కమలా..అయలా....అతులా....
సుజలాం సుఫలాం మాతరమ్ ... సుజలా సుఫలా మాతా నీకు వందనం..
|| వందే ||.................. భారతమాతా నీకు వందనం..
శ్యామలాం సరలాం సుస్మితాం భూషితాం... శ్యామలా సరళా సుస్మితా అలంక్రుతా...
ధరణీం భరణీం మాతరం... మా భారము మోయు భారత మాతా నీకు వందనం...
ఇవండీ...మన వందేమాతర గీతం వివరాలు ..అర్ధమైందా.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vande-mataram-national-song-in-telugu-39-85522.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.