Publish Date:Apr 26, 2022
తెలంగాణ ఫుడ్.. సంథింగ్ డిఫరెంట్. కొంతం కారం.. కొంచెం ఘాటుగా ఉంటుంది. వెరైటీ వెరైటీ వంటకాలు ఉంటాయి. పేర్లు మరింత ప్రత్యేకంగా ఉంటాయి. ఇక తెలంగాణ కోసమే ఏర్పడిన పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్.. తన ప్లీనరీలో తెలంగాణ వంటకాలను ఏరికోరి వండిస్తుంటుంది. ఏటేటా మెనూలో కొంచెం మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. మెయిన్ వంటాకాలు మాత్రం సేమ్ ఉంటాయి. తాజాగా, హైటెక్స్లో జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ కోసం 34 ఫుడ్ ఐటమ్స్తో ప్రత్యేక వంటకాలు రెడీ చేస్తున్నారు. సుమారు 10వేల మందికి సరిపోయేలా భోజనాలు ప్రిపేర్ చేస్తున్నారు. నాన్వెజ్ లేనిదే తెలంగాణవాసులకు ముద్ద దిగదు. అందుకే, అందులో మాగ్జిమమ్ నాన్వెజ్ ఐటమ్సే. వెజ్ వంటకాలతో పాటు స్నాక్స్, స్వీట్స్ కూడా ఉన్నాయి. మెనూ చూస్తేనే నోరూరేలా ఉంది.
టీఆర్ఎస్ ప్లీనరీ ఫుడ్ మెనూ ఇదే...
1. చికెన్ ధమ్ బిర్యానీ
2. బగారా రైస్
3. వైట్ రైస్
4. తెలంగాణ నాటు కోడి కూర
5. మటన్ కర్రీ
6. తలకాయ కూర
7. బోటీ దాల్చా
8. ధమ్ కా చికెన్
9. రుమాలీ రోటీ
10. కోడిగుడ్డు పులుసు
11. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ
12. మామిడికాయ పప్పు
13. గుత్తి వంకాయ కూర
14. టమోటా కర్రీ
15. పచ్చి పులుసు
16. పప్పుచారు-అప్పడం
17. ఉలవచారు
18. టమాటా రసం
19. దొండకాయ, కాజు ఫ్రై
20. కొత్తిమీర తొక్కు
21. మామిడికాయ తొక్కు
22. వెల్లుల్లి కారం
23. చామగడ్డ పులుసు
24. ములక్కాడ పులుసు
25. ఆనియన్ రైతా
26. మిర్చీ బజ్జీ
27. గులాబ్ జామూన్
28. డబుల్ కా మీఠా
29. మిర్చీ గసాలు
30. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్
31. పెరుగు
32. మజ్జిగ
33. ఫ్రూట్స్
34. అంబలి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-plenary-food-menu-25-135019.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.