Publish Date:Aug 30, 2022
వాళ్లిద్దరికీ సరదాగా ఓ రెండు రోజులు వేరే నగరంలో గడపాలని సరదా. చాలా కాలం తర్వాత వీలు కుది రింది. ఏదో రకంగా సరదా చేసుకున్నారు. మంచి హోటల్ రూమ్ తీసుకుని రెండు వారాలు గడిపారు. తిన్నారు, తిరిగారు, సముద్రం మీద బోటు షికార్లు చేశారు.. అంతా అయి ఇంటికి తిరిగి వచ్చా రు. చాలా గొప్ప పని ముగించుకున్నట్టు. పాపం వారి సతీమణులు సేవలు చేసి తరించారు. వారిద్దరూ లోలోపల ఆ ఆనందాన్ని తల్చుకుంటూ చాలారోజులే ఆనందించారు. వారి సతీమణులకు తెలిసిందా లేదా అన్నది తర్వాతి సంగతి అలా కూడా కొందరు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కొందరి విష యంలోనే సీన్ అంతగా సినిమాటిక్గా పండదు.. పోలీసులూ ఎంటరయి చుక్కలు చూపుతారు!
పేర్లెందుకు గాని, ఇద్దరు వ్యాపారులు తమ వ్యాపార పనుల నిమిత్తం బెంగుళూరు వెళుతున్నామని చెప్పి బయలుదేరారు. అమాయకపు సతీమణులు అవుననే అనుకున్నారు. అన్నీ సర్దిమరీ పంపారు. ఈ మహా ను భావులు సినిమాటిక్గా వారి సరదాల కోసం ఏకంగా బ్యాంకాక్ వెళ్లారు! అక్కడంతా సరదాగా గడిపేరు. ఆ సమయంలో అన్నీ మర్చిపోయారు. బిజినెస్ లేదూ వంకాయలేదు.. సరదాగా కుర్రాళ్లయి పోదామని ఇద్దరూ గడిపారు. బ్రహ్మాండంగా అంతా గడిచింది. తీపి జ్ఞాపకాలతో వారు పట్టణానికి చేరుకున్నారు. వారి సతీ మణులు పాపం భర్తలు ఎంతో కష్టపడి ఇంటికోసం, బిజినెస్కోసం పెద్ద టూర్ వెళ్లి వచ్చారని సేవలు చేశారు. సరదాగా వివరాలూ అడిగే ఉంటారు.. వీరు చక్కగా అబద్దాలే చెప్పి ఉంటారు. ఇదంతా మామూలే.
ట్విస్ట్ ఏమిటంటే వాళ్లు వచ్చిన మర్నాడు ఉదయాన్నే పోలీసులు ఇంటికి వచ్చారు. వాళ్లు చుట్టపు చూపు గా ఏమీ రాలేదు. అసలు సంగతి ఆ కళాపోషకుల సతీమణులకు చెప్పి ఇద్దర్నీ క్వారంటైన్కి పంపమని హెచ్చరించారు. అంతేకాదు అలాగని ఆ హెచ్చరికను రిపోర్టు రూపంలో ఇళ్ల గేటుకి అంటించి మరీ వెళ్లా రు. ఇక మనవారి పరిస్థితి మీరే ఊహించుకోవచ్చు!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/the-joy-ends-troublesome-25-142942.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.