Publish Date:May 22, 2024
వైసీపీ నేత పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి సమీపంలోని ఇస్నాపూర్ లో పోలీసులు పిన్నెల్లిని అరెస్టు చేశారు. మాచర్ల వైసీపీ అభ్యర్థి అయిన పిన్నెల్లి పోలింగ్ రోజున విధ్వంసానికి పాల్పడటంతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు.
Publish Date:May 22, 2024
ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్ పేరు కాస్తా మారిపోయింది. తెలంగాణ ఆవిర్బావం తర్వాత అధికారంలో వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం తన మార్కు ఉడేలా జాగ్రత్తపడింది.
Publish Date:May 22, 2024
సార్వత్రిక ఎన్నికలు ఇప్పటివరకూ ఐదు విడతలు పూర్తి అయ్యాయి. జూన్ 1వతేదీతో ఎన్నికలు పూర్తి అవుతాయి. మూడోసారి తమకు అధికారం రావడం గ్యారంటీ అని బీజేపీ ఘంటాపథంగా చెబుతున్నది. అయితే క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు తొలి ఐది విడతలలో బీజేపీ భారీగా నష్టపోతున్నది.
Publish Date:May 22, 2024
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ అయినపుడు.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు 2017 లో ప్రభుత్వ స్పెషల్ జీ.ఓ ద్వారా కార్పొరేట్ మద్యం దుకాణాన్ని తెరిచి.. పన్నులు చెల్లించకుండా యథేచ్చగా అక్రమాలకు పాల్పడిన టానిక్ ది, స్కామ్ అని బీజేపీ పెద్దలు భావించలేదు? ఎందుకు కవితను మాత్రమే టార్గెట్ చేశారు? రెండు మధ్యానికి సంబందించిన కుంభకోణాలే కదా!
Publish Date:May 22, 2024
ఇంతకాలం జగన్కి కావల్సిన ప్రమోషన్ కార్యక్రమాలు, టీడీపీ వ్యతిరేకంగా విష ప్రచారాలు, ఉత్తుత్తి సర్వేలు జరిపి జగన్ గెలుస్తున్నాడని ప్రచారం చేస్తూ, తోకఊపుతూ బతికిన ‘రేసు’ కుక్క లాంటి సంస్థ కూడా తోక ముడుచుకుని తన దుకాణం బంద్ చేసే ప్రయత్నాల్లో వుంది.
Publish Date:May 22, 2024
మాచర్ల నుంచి పారిపోయిన పిన్నెల్లి పిల్లి బ్రదర్స్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Publish Date:May 22, 2024
పిన్నెల్లిని ఎమ్మెల్యే పదవికి, ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించే అవకాశాలను కూడా ఈసీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసీ ఏ నిర్ణయమైనా లాగకుండా త్వరగా తీసుకుంటే మంచిది.
Publish Date:May 22, 2024
మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్రిమినల్ కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా ఆయన ఒక పోలింగ్ బూత్ లో ఈవీఎమ్ ధ్వంసం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన తరువాత మాత్రమే ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.
Publish Date:May 22, 2024
తమ్మినేని సీతారాం.. జగన్ హయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. స్పీకర్ గా ఆయన వ్యవహారశైలి ఎంత వివాదాస్పందంగా ఉందో అందరికీ తెలిసిందే. అసెంబ్లీ లోపలా, బయటా కూడా ఆయన తీరు, భాష అనుచితంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
Publish Date:May 21, 2024
పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడడం లేదని అనుకున్నట్లుగా ఉంది వైసీపీ నేతల తీరు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తరువాత వైసీపీ నేతల అరాచకం అంతాఇంతా కాదు. పోలింగ్ సజావుగా జరగకుండా ఉండేందుకు వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు.
Publish Date:May 21, 2024
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవలు కావడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. సాధారణంగా వారాంతాలతో పోలిస్తే మిగిలిన రోజులలో భక్తుల రద్దీ ఒకింత తక్కువగా ఉంటుంది.
Publish Date:May 21, 2024
రాయల్ భూటాన్ మొనాస్టరీ ప్రధాన బౌద్ధాచార్యులు ఖెన్ పొ ఉగేన్ నాంగెల్, బుద్ధవనం బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ ప్రత్యేకతలను ప్రశంసించినట్లు బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
Publish Date:May 21, 2024
ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ మరోసారి పేదల ఖాతాల్లోకి సొమ్ము అంటూ హామీ ఇచ్చారు. దీంతో గతంలో కూడా విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి రప్పించి పేదల ఖాతాల్లో జమ చేస్తానంటూ ఇచ్చిన హామీ గురించి జనం గుర్తు చేసుకుంటున్నారు.