Publish Date:Apr 25, 2022
ఆంధ్రప్రదేశ్ లో ఏ వ్యవస్థా సరిగా లేదు. భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దాల్సిన వ్యవస్థ కూడా అధ్వాన స్థితిలోకి వెళ్లిపోయింది. అలాగే గురువులు కూడా తమ సహజసిద్ధ బాధ్యతను విస్మరించి విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అసలు తల్లీ, తండ్రీ తరువాతి స్థానాన్ని గురువుకు ఇచ్చారు. విద్యార్థలకు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు వారి బాగోగులు చూడాల్సిన బాధ్యతా గురువులదే. అటువంటి గురువులు తమ బాధ్యతను విస్మరించి పిల్లల చేత బల్లలు మోయించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది. అమానవీయమైన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
ఈ నెల 30 నుంచి రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఉరవ కొండ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులు కూర్చునేందుకు పాఠశాలలో బెంచీల కొరత ఉంది. అందుకోసం వారు బెంచీల గురించి వాకబు చేయగా పక్కనేఉన్న రేకుమాకుల పల్లి ప్రభుత్వ పాఠశాలలో బెంచీలు అదనంగా ఉన్నాయని తెలుసుకున్నారు. అంతే వెంటనే ఆ బెంచీలు తీసుకువచ్చే పనిని విద్యార్థులకు అప్పగించేశారు.
పిల్లలు వారి చేత అటువంటి పనులు చేయించకూడదన్నఇంగితాన్ని మరచిపోయి తమ వద్ద చదువకునే విద్యార్థులను కూలీలుగా భావించి పొరుగూరి పాఠశాల నుంచి బెంచీలు మోసుకురావాలని పురమాయించారు. విద్యార్థులు గురువుల ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించారు. ఈ ఘటన సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం కావడంతో సదరు ఉపాధ్యాయులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల చేత పనిచేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/teacher-treat-students-as-coolies-39-134945.html
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.