సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత కేసులో అక్రమాలు ఒక్కొ క్కటిగా బయటప డుతున్నాయి. ఇప్పుడు తాజాగా డాక్టర్ నమ్రతపై మరో కేసు నమోదు అయింది... ఈ నమ్రత అలాంటి ఇలాంటి లేడీ డాక్టర్ కాదు... ఒకవైపు పిల్లల్ని అమ్మే గ్యాంగ్ తో సంబం ధాలు పెట్టుకోవ డమే కాకుండా మరోవైపు గాంధీ హాస్పిటల్ లో పని చేస్తున్న అనస్థీ షియా డాక్టర్ ను గుప్పిట్లో పెట్టుకుంది... పేదవారి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని... వారికి డబ్బు ఆశ చూపించి... పిల్లల్ని కొనుగోలు చేసింది. అంతటితో ఆగలేదండోయ్ ఈ లేడీ కిలాడీ డాక్టర్... ఏకంగా సికింద్రా బాద్ కు చెందిన ప్రముఖ గైనకా లజిస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లో కన్సల్టెంట్ గా పని చేస్తున్న వైద్యురాలి లెటర్ హెడ్ లను వినియోగించింది... తన వద్దకు వచ్చిన.. పేషెంట్లకు ఆ లెటర్ హెడ్ మీద మందులు, ఇంజక్షన్లు రాసి ఇచ్చేది... అయితే తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ లను చూసి వైద్యాలు ఒక్కసారిగా అవ్వక్కయ్యారు.
నా లెటర్ హెడ్ లను ఎటువంటి అనుమతి లేకుండా డాక్టర్ నమ్రత ఉపయోగించిందని ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యురాలు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గోపాలపురం పోలీసులు నమ్రతపై మరో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మరోవైపు సృష్టి టెస్టిట్యూబ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. ఈరోజు పోలీసులు ఈ కేసులో మరో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. దీంతో అరెస్టుల పర్వం 18 కి చేరుకుంది. ఘటన వెలుగులోకి రావడంతో... విదేశాలకు పారిపో యేందుకు ప్రయ త్నించిన లేడీ డాక్టర్ విద్యులత తో పాటు మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన వీరందరినీ వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. మరికాసేపట్లో ఈ తొమ్మిది మందిని కోర్టులో హాజరుపర చానున్నారు. ఈ కేసులో డాక్టర్ నమ్రతను మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలని భావించిన పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు....86 మంది సరోగసీ దంపతుల వివరాలు సేకరించా లని.... అలాగే సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడ్డ నమ్రత పిల్లలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న దానిపై విచారించాలని... అందుకే మరో మారు నమ్రతను కస్టడీలోకి తీసు కునేందుకు అను మతి ఇవ్వాలంటూ కోర్టును కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shristi-fertility-center-39-203659.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.