ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను గుర్తించడం ఎలా ?

Publish Date:Nov 8, 2022

Advertisement

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్  సైలెంట్ గా ప్రాణాలు హరిస్తుందా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలుకారణాలు చికిత్చా గురించి మూడు సంవత్చరాల ముందే గుర్తించడం సాధ్యమేనా ?పి ఎల్ ఓ ఎస్ జర్నల్ లో ప్రచురించారు. ఈమేరకు యునివర్సిటి ఆఫ్ సర్వే మరియు యునివర్సిటి ఆఫ్ ఆక్స్ ఫర్డ్ కు చెందిన పరిశోధకులు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలను బరువుతగ్గడం. బ్లడ్ షుగర్ పెరగడం డయాబెటిస్ పరీక్షలు నిర్వహించిన అనంతరం క్యాన్సర్ కు డయాబెటిస్ కు సంబంధం ఉందా అన్న అంశం తేల్చేందుకు ప్రయత్నించింది.

కాన్సర్ ప్రారంభదశలో గుర్తించడం అసాధ్యం.అనుకోకుండా సమస్యలు పెరిగిపోవడం లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేసిన తరువాత కాని నిర్ధారణకు రాదు.అప్పటికే రోగం విస్తరించి ఉండవచ్చు. అప్పుడు చికిత్చ చేయడం మరింత కట్టినంగా మారుతుంది. అన్నిరకాల క్యాన్సర్ కు చికిత్చ సఫలమయ్యిందని అయితే నిబందన ఏమిటి అంటే ప్రారంభ దశలో గుర్తించి ఉంటె ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లో ఇలాంటి స్థితి ఉంటుంది. అప్పటికే రోగం గుర్తించడం లో జాప్యం జరిగి ఉండవచ్చు.లేదా ఆలస్యం అయ్యి ఉండవచ్చు. ఇందులో 1౦ % ప్రజలు మాత్రమే 5 సంవత్చారాలప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సైలెంట్ డిసీజ్ అని అంటున్నారు.ఎప్పుడైతే చాలామందిలో ఈ లక్షణాలు అడ్వాన్స్ స్టేజ్ కు చేరిందో అప్పటి వరకూ వారికి క్యాన్సర్ వచ్చిందన్న విషయం తెలియదు. 

శరీరంలో బరువు తగ్గడం గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం వంటివి వీటిలక్షణాలు. వీటిని అంత సులభంగా గుర్తించడం కష్టం. ఈ మార్పు వారిలో ఎలా వచ్చింది. ఏ స్థాయిలో వచ్చింది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ దయాగ్నేస్టిక్ కు ముందే వీటికి సంబందించిన సమాచారం తెలుస్తుంది. దాని ఆధారం గా గుర్తించి రానున్న రోజుల్లో రోగం ప్రామాద ఘంటికలు అనుమానం అన్నది తెలుసుకోవచ్చు. కాలానుగుణంగా వీటి పై నిఘా చికిత్చ ప్రారంభం చేసి ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు.పరిశోధకులు ఇందుకోసం దాదాపు 9౦౦౦ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రోగుల బి ఎం ఎస్ బాడీ మాస్ ఇండెక్స్ తగ్గిపోవడం పై బ్లడ్ షుగర్ తో పోల్చారు. ౩5,౦౦౦ ప్రజలతో కలిపి నిర్వహించారు. అయితే వారిలో ఈ రోగం లేదు. వారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను గుర్తించడం లో రెండు సంవత్చారాల ముందే నాటకీయం గా వారి బరువు తగ్గడం మొదలయ్యింది. 

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నిర్ధారణ సమయం లో క్యాన్సర్ ఉన్నవారితో పోలిస్తే మూడు యూనిట్లు తగ్గినట్లు తెలుస్తుంది.మూడేళ్ళ ముందే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయింది పరిశోధకులు మాట్లాడుతూ వారి ఆధ్యయన ఫలితంగా ఒత్తిడి తగ్గడం తో పాటు డయాబెటిస్ ఉంటె అలంటి వ్యక్తులలో డయాబెటిస్ లేని వారితో పోల్చినప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువే అని నిపుణులు గుర్తించారు.ఏ కారణం లేకుండా బరువు తగ్గడం ముఖ్యంగా డయాబెటిస్ రోగులలో లేదు మరోసందేహం ఏమిటి అంటే దీనితో పాటు వారిలో గ్లూకోజ్ శాతం పెరగడం. బరువు తగ్గిన వారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు లక్షణాలూ ఉన్నట్లు గుర్తించారు.ఇలాంటి వారిని గుర్తించడం డాక్టర్లు ప్రేక్టికల్ గా క్యాన్సర్ ఉండక పోవచ్చు. క్యాన్సర్ పరీక్షకోసం సిటి స్కాన్ నిపుణుల వద్దకు పంపిస్తారు. ఈ పద్దతులలో నిర్ధారణ చేయడం ద్వారా చికిత్చ ప్రారంభించవచ్చు.

By
en-us Political News

  
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.