ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో జోగినుల ఆందోళన కలకలం రేపింది. జోగిని శ్యామల అమ్మవారికి బోనం సమర్పించే సమయంలో తోపులాట జరిగి ఆమె చేతిలోని బోనం కింద పడింది. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురైన జోగిని శ్యామల.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఈ ఘటనపై జోగినులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయ ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు దిగారు. బోనం కింద పడటంతో జోగిని శ్యామలతో పాటు పలువురు జోగినులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.
జాతర సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించేందుకు వచ్చిన తమకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఇలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదనీ, ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని జోగినులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు నిరసనగా జోగినులు తాము తీసుకొచ్చిన బోనాలను కూడా ఆలయంలోకి తీసుకెళ్లకుండా ఆలయ ద్వారం వద్దే ఉంచి సమర్పించారు. ఈ సందర్భంగా జోగినులు తమకు జరిగిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ జోగినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు.
ఆవేదనతో ఆలయ ద్వారం వద్దే కొంతసేపు నిరసన కొనసాగించారు. అనంతరం అమ్మవారి ఆలయం వైపు వెన్నుతిరిగి తమ నిరసనను వ్యక్తం చేశారు.జాతరలో భక్తుల రద్దీ మధ్య జోగినులు ఒక్కసారిగా ధర్నాకు దిగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Joginis hurl curses at the government, Jogini Syamala, Bonam, Felldown, Stampde, Ujjaini Mahankali Jathara
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/oginis-hurl-curses-at-the-government-36-227845.html
కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ లో ఉంటూ.. ఈ కేసులోని ఇతర నిందితులకు కూడా అక్కడ ఆశ్రయం కల్పించినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యావంతుడు కిరణ్ కుమార్ రెడ్డి.. సునాయాసంగా డబ్బు సంపాదించాలన్న పేరాశతో మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసి రెడ్డితో చేతులు కలిపాడని సిట్ దర్యాప్తు లో తేలింది.
యాపిల్ ప్లాట్ఫామ్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించేలా సున్నితమైన కంటెంట్ టెలిగ్రామ్లో కనిపించడమే టెలిగ్రామ్ ను యాపిల్ స్టోర్ నుంచి తొలగించడానికి కారణమని తెలిసింది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ టెలిగ్రామ్ ఛానెళ్లలో వ్యాప్తి చెందినట్లు యాపిల్ బృందం గుర్తించింది.
సెబీ మార్గదర్శకాలతో భారత స్టాక్ మార్కెట్లో అమల్లోకి వచ్చిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS వివరాలు, ఎఫ్&ఓ షేర్ల నూతన ట్రేడింగ్ వేళలు మరియు ముగింపు ధర నిర్ణయించే ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత, విద్యార్థుల ఆశయాలు, ఆకాంక్షలు, ఆందోళనలు, అవసరాలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్త పర్యటనకు కాక్రోచ్ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. లిజనింగ్ టూర్ పేర చేపట్టనున్న ఈ పర్యటన ద్వారా ప్రతి రాష్ట్రంలోని యువతతో నేరుగా మమేకమయ్యేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నది.
అమేజాన్ ఆస్ట్రేలియాలో ఆపిల్ వాచ్ సిరీస్ 11 42mm, GPS పై ఏకంగా 37% దాకా భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. AU$252 ఆదా అయ్యే ఈ రికార్డు ఆఫర్ డీల్ వివరాలు, బ్యాటరీ లైఫ్ మరియు బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ సహా కొత్త హెల్త్ ఫీచర్ల సమగ్ర సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
GMKtec NEO X1 వర్క్స్టేషన్ పిసి అత్యంత వేగవంతమైన AMD Ryzen 9000HX సిరీస్ ల్యాప్టాప్ CPU మరియు NVIDIA RTX 5070 డెస్క్టాప్ GPU కాంబినేషన్తో లాంచ్ అయింది. 14.6L చిన్న పరిమాణంలో లిక్విడ్ కూలింగ్తో వచ్చిన ఈ పవర్ఫుల్ పిసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
హెచ్బీవో మాక్స్ ఫేమస్ సిరీస్ స్టూవర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ ఎపిసోడ్ 3 రిలీజ్ డేట్, ఇండియా స్ట్రీమింగ్ టైమింగ్స్ మరియు మొత్తం 10 ఎపిసోడ్ల కంప్లీట్ షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
రూ. 1.14 కోట్ల ఇన్కమ్ టాక్స్ చెల్లించిన వ్యక్తికి రూ. 10 రీఫండ్ వచ్చింది. సీఏ సుమిత్ శర్మ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఐటీ నిబంధనలు మరియు సెక్షన్ 143 1 అసలు నిజాలను వెల్లడించాయి.
ప్రసిద్ధ కన్జ్యూమర్వేర్ బ్రాండ్ సెల్లో వరల్డ్లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బైన్ క్యాపిటల్ చర్చలు జరుపుతోంది. రూ. 3,000 కోట్లకు పైగా విలువైన ఈ డీల్ మరియు భారత మార్కెట్ సమీకరణాల వివరాలు ఇక్కడ చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్ క్లోజింగ్ వేళలు మారాయి! NSE మరియు BSE కొత్తగా ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS టైమింగ్స్, F&O ట్రేడింగ్ మార్పులు మరియు ఇన్వెస్టర్లపై దీని ప్రభావం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
హైదరాబాద్లో పుట్టి SRH నెట్ బౌలర్గా చేసిన బోడుగుమ్ అఖిలేష్ రెడ్డిపై ఐసీసీ 8 ఏళ్ల పాటు మ్యాచ్ ఫిక్సింగ్ నిషేధం విధించింది. అబుదాబి టి10 లీగ్లో జరిగిన ఈ ఘోర కుంభకోణం వెనుక ఉన్న పూర్తి నిజాలు ఇవే.
శ్రీలంకతో టెస్టు సిరీస్కు గాయంతో బుమ్రా దూరం. ఆయన స్థానంలో 104 రంజీ వికెట్ల వీరుడు జమ్మూ కశ్మీర్ పేసర్ అకిబ్ నబీ ఎంపికై చరిత్ర సృష్టించాడు. టీమిండియా టెస్టు స్క్వాడ్ వివరాలు ఇవే!
ఐసీసీ చైర్మన్ జై షా టాంజానియాలో తొలి ఐసీసీ ఆమోదిత అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం టాంజానియా క్రికెట్ అరీనాను ప్రారంభించారు. ఆఫ్రికాలో క్రికెట్ అభివృద్ధికి ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.